వైఎస్ జగన్కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు అధికార కాంగ్రెస్ పార్టీ చురకంటించింది. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి వెనుకాముందు ఆడిన పిసిసి, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(సిఎల్పీ) గురువారం ఒకేసారి దాడి ప్రారంభించాయి. ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉప సభాపతి నాదెండ్ల మనోహర్కు సిఎల్పీ ఫిర్యాదు చేసింది. దీంతో.................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి