.
22, ఏప్రిల్ 2011, శుక్రవారం
త్రివిధ దళాల్లో చోటు కల్పించే...ఎన్డిఎ
ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, నావల్ అకాడమీల్లో జూన్ 2012 నుంచి ప్రారంభమయ్యే కోర్సుల్లో ప్రవేశానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ) ప్రకటన వెలువడింది. పరీక్షల్లో ఉత్తీర్ణులు పైలట్, బిటెక్, బిఎస్సీ, బిఎ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగవచ్చు. ట్రేడ్ శిక్షణలో నెలకు రూ.21,000 స్టైపెండ్ లభిస్తుంది. రూ.35,000కుపైగా వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది. ఇంటర్ విద్యార్థుల పాలిట అద్భుత అవకాశంగా ఎన్డిఎను చూపుతారు. ఆ పరీక్ష వివరాలు ఇలా ఉన్నాయి...............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి