.

18, ఏప్రిల్ 2011, సోమవారం

గుట్టు రట్టు చేయాలి

విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేసి ప్రయివేటు సంస్థలకు లాభం కలిగించే విధంగా ఉన్న ప్రభుత్వ విధానాల లోగుట్టును, రహస్యాలను బట్టబయలు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్‌ రంగాన్ని ధ్వంసం చేసి ప్రయివేటీకరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టేందుకు దీర్ఘకాలిక ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే విద్యుత్‌ విధానాన్ని రూపొందించమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.విద్యుత్‌ పంపిణీ కేంద్రాలైన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి