.

30, ఏప్రిల్ 2011, శనివారం

బాబా యజుర్మందిరంలో రత్నాకర్‌ మకాం? : సత్యజిత్‌ పరిస్థితి ఏమిటో..?

సత్యసాయి బాబా నివాసమైన యజుర్వేదమందిరంలో రత్నాకర్‌ మకాం వేయనున్నారన్న ప్రచారం పుట్టపర్తిలో జోరుగా సాగుతోంది. రెండంతస్తులున్న ఈ భవంతిలో ఇప్పటి వరకు సత్యసాయి ఒక్కరే ఉంటూ వచ్చారు. ఈ భవంతిలోకి ట్రస్టు సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఉండేది కాదు. రెండంతస్తులున్న ఈ భవంతి పైఅంతస్తులో బాబా ఉండేవారు. ఆయన సహాయకులుగానున్న నలుగురి శిష్యులకు.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి