.

25, ఏప్రిల్ 2011, సోమవారం

28 రోజులు మృత్యువుతో పోరాటం చేసిన్న బాబా చివరకు నిన్న ఉదయం 7:40 నిమిషాలకు మృతి చెందాడు బాబాను చివరిసారిగా చూడడానికి భక్తులు తరలివస్తున్నారు

సత్యసాయిబాబా కోలుకుని తిరిగి తమ ముందుకొస్తారని ఆశించిన భక్తులు ఆయన మృతితో తీవ్ర కలత చెందారు. 'తపోవనం' పుస్తకంలో ప్రకటించిన మాదిరిగా, 40 రోజుల తర్వాత బాబా కోలుకుని తమ ముందుకు వస్తారని భక్తులు ఆశించారు. ఆ నమ్మకంతోనే ఆయన అనారోగ్యానికి గురైనప్పటి నుంచీ పెద్దఎత్తున భక్తులు పూజలు, భజనలు చేశారు. అయినా బాబా ఆరోగ్యం మెరుగుపడలేదు............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి