.

28, ఏప్రిల్ 2011, గురువారం

బాబా మరణం ముందే తెలుసా? * 20రోజుల క్రితమే శవపేటికకు ఆర్డర్‌ * 5వ తేదేనే పుట్టపర్తికి * బయటపెట్టిన కన్నడ మీడియా


 

సత్యసాయి కోలుకుంటున్నారని, తిరిగి భక్తులకు దర్శనమిస్తారని పదేపదే ప్రకటించిన ట్రస్టు సభ్యులు ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తుల విశ్వాసాలతో చెలగాటమాడారు. సాయి కోలుకుంటున్నారంటూ ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆయన అంతిమ యాత్రకు సన్నాహాలు ప్రారంభించారు. తాజాగా వెలుగులోకొచ్చిన వివరాల ప్రకారం... సత్యసాయి మరణంపై ట్రస్టు సభ్యులకు, ఆస్పత్రి.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి