.
11, మార్చి 2011, శుక్రవారం
తెలుగు వెలుగులపై దాడి
'మిలియన్ మార్చ్' పేరిట గురువారం నాడు ట్యాంకుబండ్పై విశ్వశాంతిని ప్రబోధించిన బుద్ధుని విగ్రహం సాక్షిగా సాగిన విధ్వంస కాండలో తెలుగు వెలుగులపై దాడి జరిగింది. జాతి చైతన్య మూర్తులు, సామాజిక వైతాళికులూ అయిన మహామహుల విగ్రహాలను నేలకూల్చారు. చాపకూటితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, విశ్వ నరుడ నేను అని సగర్వంగా చాటుకున్న దళిత కోకిల జాషువా.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి