.
10, మార్చి 2011, గురువారం
ఆఫ్ఘన్ యుద్ధం రికార్డు స్థాయిలో పౌరుల మృతి ఐరాస వెల్లడి
ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధంలో సాధారణ పౌరులే రికార్డు స్థాయిలో మృతి చెందారని ఐక్యరాజ్యసమితి వెల్లడిం చింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో పౌరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు రెట్టింపయ్యాయని ఐరాస తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. గత ఏడాది కాలంలో మొత్తం 462 హత్యలు జరగ్గా ఇందులో సగానికి పైగా దక్షిణాన తాలిబన్లకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో జరిగినవే. ఈ ప్రాంతాల్లో తమ దళాలు పట్టు సాధిస్తున్నాయంటూ అమెరికా చేస్తున్న ప్రచారంలోని డొల్ల తనాన్ని ఈ నివేదిక ఎండగట్టింది. ఈ పదేళ్ల యుద్ధకాలంలో మొత్తం 2,777 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడగా 2010లో ఇది మొత్తమ్మీద 15 శాతం పెరిగిందని, గత నాలుగేళ్లుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని వివరించింది.............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి