.
14, మార్చి 2011, సోమవారం
బెంగాల్ ఎన్నికల్లో కొత్త రక్తం
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అధిక శాతం మంది కొత్త అభ్యర్ధులను బరిలోకి దింపుతూ బెంగాల్ వామపక్ష కూటమి తన జాబితాను ఆదివారం నాడు ప్రకటించింది. కాంగ్రెస్, టిఎంసిల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు వాయిదాలు పడుతుండగా వామపక్ష కూటమి తన అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించింది. జాబితాను మీడియాకు విడుదల చేసిన కూటమి ఛైర్మన్ బిమన్ బసు మాట్లాడుతూ మొత్తం 294కు గాను 292 స్థానాలకు ప్రకటించిన అభ్యర్ధుల్లో 149 మంది కొత్తవారిని ఎంపిక చేసినట్లు చెప్పారు...............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి