పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రపంచకప్ టోర్మమెంట్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుండి రిటైర్ కాబోతున్నట్లు ప్రకటించాడు. న్యూజీలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో అక్తర్ తొమ్మిది ఓవర్లలో 70 పరుగులు సమర్పించాడు. పాక్ 110 పరుగుల తేడాతో ఓటమి చెందిన విషయం విదితమే. ఈ మ్యాచ్ అనంతరం షోయబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 'వన్డే క్రికెట్ నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇంకా క్రికెట్........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి