.
17, మార్చి 2011, గురువారం
విగ్రహాల ధ్వంసంపై జగన్ మౌనం వీడాలి
ట్యాంక్బండ్పై ఉన్న తెలుగు మహనీయుల విగ్రహాల ధ్వంసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ స్పందించాలని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. ' వైస్ఆర్ లేని లోటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన వారసుడిగా చెప్పుకుంటున్న జగన్ ట్యాంక్బండ్ ఘటనపై ఎందుకు నోరు విప్పి మాట్లడలేదు. ఆయన మౌనం వైఎస్ అభిమానులందరినీ కలచివేస్తోంది. గతంలో సరే...ఇప్పడు ఆయన పార్టీ పెట్టారు. జెండా ప్రకటించారు. దీనిపై తప్పనిసరిగా..............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి