.

14, మార్చి 2011, సోమవారం

తెలుగుజాతినే కించపర్చుకున్నాం

ట్యాంక్‌బండ్‌పై ఉన్న మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడమంటే తమకు తాము తెలుగు జాతిని కించపర్చుకున్నట్లేనని పలువురు మేధావులు, రాజకీయ పార్టీల నేతలు, భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాల కూల్చివేతను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. విగ్రహాల పున: ప్రతిష్టించాలని వారు డిమాండ్‌ చేశారు. తెలుగు తేజాల కూల్చివేతను నిరసిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జన చైతన్య వేదిక అధ్యక్షులు వి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు ఎబికె ప్రసాద్‌ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల ధ్వంసం వల్ల సాధించిందేమిటో...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి