.
12, మార్చి 2011, శనివారం
చిట్టగాంగ్లో సంచలనం
ప్రపంచ కప్లో మరో సంచలన విజయం నమోదైంది. విండీస్ చేతిలో ఘోర ఓటమిపాలైన బంగాదేశ్ శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు కోల్పోయి ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే చేరుకుంది. విజయానికి మరో 56 పరుగుల దూరంలో బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఈ తరుణంలో ఇంగ్లండ్ విజయంసాధించి క్వార్టర్స్ ఫైనల్స్ చేరుకుంటుందని అందరూభావించారు. అయితే షఫియిల్ ఇస్లాం ధీరోచితంగా పోరాడి మహ్మదుల్లాతో కలిసి తొమ్మిది వికెట్కు అజేయంగా 58 పరుగులు జోడించి తమ జట్టుకు అనుహ్య విజయం అందించారు...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి