.

11, మార్చి 2011, శుక్రవారం

పండ్లు, కూరగాయల్లో పురుగుమందులు తస్మాత్‌ జాగ్రత్త

మేము తాజా పండ్లూ కూరగాయలు తింటున్నాం, మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. వీటితో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆదేశం స్పష్టం చేస్తోంది. ఢిల్లీ మార్కెట్‌కు తరలివస్తున్న కూరగాయలు, పండ్లలో నాడీ, కాలేయానికి హానిచేసే, కేన్సర్‌, గుండె జబ్బుల కారణభూత విషపూరిత రసాయనాలు కలిగివుంటున్నాయి. దేశ రాజధానిలో అమ్ముడవుతున్న తాజా........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి