శనివారం ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో ఏర్పడిన ముప్పు భయం తొలగిపోక ముందే రెండో రియాక్టర్ ఆదివారం పేలేందుకు సిద్ధంగా వుందన్న సమాచారం జపాన్ ప్రజానీకంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ అణువిద్యుత్ కేంద్రంలో రెండో నెంబర్ రియాక్టర్లో కూలింగ్ వ్యవస్థ వైఫల్యంతో దీనిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి చుట్టూ ఉన్న ఉక్కు రక్షణ కవచం కరిగిపోవటం ప్రారంభించిందని అధికారులు చెప్పారు. దీనితో మరో అణు ప్రమాదం సంభవించవచ్చన్న భయాందోళన లు వ్యక్తమవుతున్నాయి..................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి