.
13, మార్చి 2011, ఆదివారం
ప్రజల వాణిని వినండి
ప్రజల వాణిని వినాల్సిందిగా ఐరాస సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్ ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు. తాను ఈజిప్టు, ట్యునీషియాను సందర్శించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బాన్ ఈ విజ్ఞప్తి చేశారు. అరబ్బు ప్రపంచంలో ముఖ్యంగా లిబియాలో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక దళాల మధ్య గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే వారంలో ఆయన ఆ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. 'ప్రతి సంభాషణలోనూ, అవకాశం వచ్చిన ప్రతిసారీ తమ ప్రజల వాణిని వినాల్సిందిగా, మార్పు కోసం వారి ఆకాంక్షలకు తలొగ్గాల్సిందిగా, చర్చల ద్వారానూ, పూర్తి...................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి