.
13, మార్చి 2011, ఆదివారం
జైపాల్కు చేదు అనుభవం
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్రెడ్డికి సొంత నివాసంలోనే చేదు అనుభవం ఎదురైంది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యుపిఎ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నేతలు జైపాల్రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. తెలంగాణాపై బహిరంగంగా ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. ఆయన మౌనవైఖరి పట్ల నిరసన తెలుపుతూ కుర్చీల్లో కూర్చోకుండా నేలపైనే బైఠాయించారు. వందలాది మంది విద్యార్థులు చనిపోతున్నా..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి