.

9, మార్చి 2011, బుధవారం

తీరాన్ని మింగేస్తారా...?

కోస్తా తీర ప్రాంతంలో పోర్టులు, ఎక్స్‌క్లూజివ్‌ జోన్‌లు, పారిశ్రామిక కారిడార్‌ల పేరిట భూమిని విచ్చల విడిగా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడంపై శాసనసభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఏలు కూడా తీర ప్రాంతం ప్రైవేటు పరం చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు. 'తీరాన్ని మింగేస్తారా ...ఎవరిచ్చారు మీకా హక్కు' అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తీర ప్రాంతంలో విచ్చలవిడిగా జరిగిన భూకేటాయింపుల నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని వేయాలని డిమాండ్‌ చేశారు................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి