.

18, మార్చి 2011, శుక్రవారం

'అణు' విశ్వాస పరీక్షలో భారీ ముడుపులు : * అమెరికా రాయబారికి డబ్బు పెట్టెలు చూపిన సతీష్‌శర్మ అనుచరుడు * వికీలీక్స్‌ సౌజన్యంతో 'ది హిందూ' వెల్లడి

2008లో భారత్‌-అమెరికా అణు ఒప్పందం అంశంపై మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలోని ప్రభుత్వం; కీలకమైన విశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఎదుర్కోవడానికి అయిదు రోజుల ముందరి ఘటన ఇది. కాంగ్రెస్‌ నాయకుడు సతీష్‌శర్మ, రాజకీయ సహాయకులలో ఒకరైన నచికేత కపూర్‌ అమెరికా రాయబార కార్యాలయం ఉద్యోగికి ఒకరికి 'డబ్బుతో నిండివున్న రెండు పెట్టెలను...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి