.
10, మార్చి 2011, గురువారం
ధాన్యానికి బోనస్ ఇవ్వాలి
రైతులకు మద్దతు ధర కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు విమర్శించాయి. వరి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయంపై జరిగిన చర్చలో తెలుగు దేశంతోపాటు విపక్షపార్టీల సభ్యులు మద్దతు ధర లభించని నేపధ్యంలో వరిరైతుకు బోనస్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బియ్యం ఎగుమతులకు కేంద్రం నుండి అనుమతి తీసుకోవాలని కోరారు............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి