.

19, మార్చి 2011, శనివారం

తెలంగాణాకు మొదటి శత్రువు కెసిఆర్‌

లంగాణకు మొదటి శత్రువు కెసిఆరేనని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌కు అమ్ముకున్న తెలంగాణ ద్రోహి అని ఓయు టిఎస్‌జెఎసి (స్వతంత్ర) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారంనాడు ఓయు ఆర్ట్స్‌ కాలేజీ ముందు కెసిఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టిఎస్‌ జెఎసి నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించి ఉధృతం చేసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఏడు కోట్ల రూపాయల కోసం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థికి కెసిఆర్‌ అమ్ముకొని తీరని ద్రోహం చేశాడన్నారు. మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని సైతం విఫలం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు.  ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి