.

13, మార్చి 2011, ఆదివారం

వైఎస్‌ జగన్‌కు నోటీసులు

కడప మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద జిల్లా కలెక్టర్‌ శశిభూషణ్‌కుమార్‌, ఎస్‌పి తరుణ్‌జోషి బహిరంగసభను రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు. కడప జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానికసంస్థల శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున కోడ్‌ అమల్లో ఉంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును అధికారి కంగా శుక్రవారం జగన్‌ జగ్గంపేటలో ప్రకటించారు. శనివారం ఇడుపులపాయలో ఆపార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు. .............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి