.
11, మార్చి 2011, శుక్రవారం
తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలి
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పిలుపు నిచ్చారు. గురువారం సాయంత్రం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు రాజీనామాలు చేస్తే వారే ప్రేమాభిమానాలతో మళ్లీ గెలిపిస్తారని, అందుకే ప్రజల ఆకాంక్షను..............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి