.

12, మార్చి 2011, శనివారం

తెలుగు జాతికి అవమానం

మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై గురువారం జరిగిన ఘటనలు తెలుగుజాతికి అవమానకరమైనవని శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. చర్చలో పాల్గొన్న సభ్యులందరూ విగ్రహాల కూల్చివేతను, మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన మైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ అసమర్థతే కారణ మని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి