.

19, మార్చి 2011, శనివారం

కెసిఆర్‌ కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారు

టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అమ్ముడుపోయి తెలంగాణా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఎమ్మాఆర్పీఎస్‌ వ్యవస్థాపక నేత మంద కృష్ణ మాదిగ విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు టిఆర్‌ఎస్‌ పార్టీనే అడ్డని ఆయన వ్యాఖ్యానించారు. ట్యాంక్‌బండ్‌పై తెలుగు మహనీయుల విగ్రహాల కూల్చివేతనూ శుక్రవారం ఆయనిక్కడ తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంపై ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ' కెసిఆర్‌ కుటుంబం మొదటి నుండీ తెలంగాణా ఉద్యమానికి ద్రోహం చేస్తూనే ఉంది. తమ ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవడానికే తెలంగాణా ఉద్యమాన్ని కెసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు ఉపయోగించుకుంటున్నారు. ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి