.

18, మార్చి 2011, శుక్రవారం

కాగితం పులులు

ప్రపంచకప్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లో లేని యూసఫ్‌ పఠాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేసి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం వివాదాస్పదాంశంగా మారింది. బంగ్లాదేశ్‌పై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న యువ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కొహ్లీని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కి తగ్గించడం ఏమంత తెలివైన నిర్ణయం కాదని విమర్శకులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ సెంచరీ, వీరేంద్ర అటాకింగ్‌ బ్యాటింగ్‌ వెరసి 40 ఓవర్లలో కేవలం.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి