.

14, మార్చి 2011, సోమవారం

అణు విద్యుత్‌ వద్దు

జపాన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌లో సంభవించిన పేలుడు జర్మనీలో ఆ సాంకేతిక పరిజ్ఞానపు భవిష్యత్తుపై దీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదానికి కొత్తగా ఆజ్యం పోసింది. దేశంలోని అణు విద్యుత్‌ కేంద్రాల జీవిత కాలాన్ని పెంచాలనే ప్రణాళికలకు వ్యతిరేకంగా జర్మనీలో వేలాది మంది శనివారం ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శకులు నెకార్‌వెస్తీమ్‌ అణు ప్లాంటు నుంచి స్టట్‌గార్ట్‌ వరకూ 28 మైళ్ళ పొడవున (45 కిమీ) మానవహారం ఏర్పాటు చేసినట్లు ప్రదర్శన నిర్వాహకులు చెప్పారు. 'అణు విద్యుత్‌ - వద్దు' అని రాసి ఉన్న పసుపుపచ్చ జెండాలను కొందరు ఊపినట్లు వారు తెలిపారు. పోలీసులు వెంటనే ప్రదర్శకుల సంఖ్యను వెల్లడించలేదు...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి