.

16, మార్చి 2011, బుధవారం

నిన్ను ప్రజలెన్నుకో లేదు ... - నీలా వెన్నుపోటు పొడవ లేదు... బాబు × కిరణ్‌

విద్యుత్‌ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుల మధ్య మంగళవారం తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగింది. సభలో జరుగుతున్న చర్చ ఒక్కసారిగా పక్కదోవపట్టింది. చర్చకు జవాబిస్తూ ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. ''అధికారంలో ఉన్న సమయంలో అన్నీ సక్రమంగా చేస్తే మీరు అక్కడికెందుకొచ్చారు... చంద్రబాబుగారూ ప్రజలు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. అన్నీ వారే నిర్ణయిస్తారు. మేం ప్రజలకు జవాబుదారి. కాంగ్రెస్‌ పార్టీపైన ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే మమ్మల్నిక్కడ రెండోసారి కూర్చొబెట్టారు. ......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి