.

9, మార్చి 2011, బుధవారం

పరీక్షల్లో గట్టెక్కేదెలా..?

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి పరీక్షలూ దగ్గర పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లు చదువుతోపాటు ఆటాపాటలకు సై అన్న విద్యార్థులు ప్రస్తుతం కేవలం స్టడీ అవర్స్‌మీదే దృష్టి సారిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఎలా చదవాలో తమ పిల్లలకు సూచనలిస్తున్నారు. కొందరైతే కచ్చితంగా 90 శాతం తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్‌ అనగానే ఏదో యుద్ధానికి బయల్దేరుతున్నంత హడావిడితో అనవసర ఆందోళన చెందడంవల్ల ఫలితం ఉండదు. పైగా అది అపసవ్య ఆలోచనలకు దారి తీస్తుంది. కాబట్టి చదువుకునేందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై వుంది. అనవసర ఒత్తిడికి విద్యార్థులు దూరంగా ఉండాలి.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి