.
10, మార్చి 2011, గురువారం
మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు : తెలంగాణా కాంగ్రెస్ ఎంపీల ఆరోపణ
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. అణిచివేత ద్వారా ఉద్యమాన్ని అడ్డుకోవాలన్న వైఖరిని ప్రభుత్వం విడనాడాలని వారు హితవు పలికారు. ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం కూడా ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మిలియన్ మార్చ్కు మద్దతుగా సమావేశాలకు.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి