.

10, మార్చి 2011, గురువారం

పేదలకు సబ్సిడీ కోత-ధనికులకు రాయితీల పెంపు!

ఆమ్‌ఆద్మీ, సమీకృత పురోగతి అంటూ ఎంత ఆర్భాటం చేసినప్పటికీ ప్రస్తుత బడ్జెట్‌ ఆర్థిక అసమానతలను విపరీతంగా పెంచుతుంది. గత రెండేళ్ళ కాలంలో శతకోటీశ్వరుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. సంఖ్య రీత్యా చూస్తే 52మంది ఉండొచ్చు. కానీ, వీరందరి ఆస్తుల విలువ కలిపిచూస్తే మన జిడిపీలో నాల్గవవంతుకు సమానం. ఈ ఏడాది వీరి సంఖ్య 69కి పెరిగినట్లు సమాచారం (ఈ తెగ ఇంకా పెరగవచ్చు). అయినప్పటికీ మన జిడిపీలో ప్రజారోగ్యానికి 3 శాతాన్ని, విద్యకు 6 శాతాన్ని కేటాయించటానికి మనం చాలా దూరంలో ఉన్నాము..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి