.

28, మార్చి 2011, సోమవారం

భూకంపం వస్తే ఇంతే సంగతులు..! : * భారత్‌లో భవనాలు 90 శాతం ప్రమాదకరం * 60 శాతం భూమి వైపరీత్యానికి అనుకూలం

జపాన్‌లో మాదిరిగా భూకంపం, సునామీ ఒక్కసారిగా విజృంభిస్తే భారత్‌ తట్టుకోలేదు. భూకంప అనంతర పరిణామాలను జపాన్‌ సమర్థంగా ఎదుర్కొంటోందని, అంతటి శక్తి సామర్థ్యాలు భారత్‌కు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో భూకంపాలు సంభవిస్తున్న నేపథ్యంలో భారత్‌లోని భవనాల సామర్థ్యం ఏపాటిదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భారత్‌లోని భవనాల్లో 90 శాతం ప్రమాదకరమైనవే........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి