.
11, ఫిబ్రవరి 2011, శుక్రవారం
ఈజిప్టు సంక్షోభం విదేశీ జోక్యం వద్దు : చైనా
ఈజిప్టులో కొనసాగు తున్న సంక్షోభం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలోని వివిధ పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు బయటివారు చేస్తున్న యత్నాలను వ్యతిరేకించింది. ఈజిప్టు ప్రధాన అరబ్-ఆఫ్రికా దేశమని, దాని సుస్థిరత పశ్చిమాసియాలోని శాంతి, సుస్థిరతను ప్రభావితం చేస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి మా జోక్సూ గురువారం తెలిపారు. ఈజిప్టు వ్యవహారాలను ఆ దేశమే స్వతంత్రంగా నిర్ణయించు కోవాలని చైనా విశ్వసిస్తోందని, విదేశీయులు జోక్యం చేసుకోరాదని రోజువారీ జరిగే విలేకరుల సమావేశంలో మా చెప్పారు..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి