.

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఫోన్‌ నెంబర్‌ ఇవ్వనందుకు కబడ్డీ క్రీడాకారిణి హత్య

ఫోన్‌ నెంబరు ఇవ్వలేదన్న కారణంతో కబడ్డీ క్రీడాకారిణిని సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ హత్య చేశాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. 34వ జాతీయ క్రీడల కోసం పాట్నా స్టేడియంలో ప్రాక్టీస్‌ ముగించుకొని తిరిగి వెళుతున్న మనీషా కుమారి అనే కబడ్డీ క్రీడాకారిణిని సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ జస్వంత్‌ సింగ్‌ బుధవారం తుపాకితో కాల్చి చంపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఆమెను హత్యచేసిన అనంతరం జవాను తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ నెల 12న ప్రారంభం కానున్న జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి