.
8, ఫిబ్రవరి 2011, మంగళవారం
నీటి ప్రయివేటీకరణ అడ్డుకుందాం
ప్రభుత్వ నీటి సరఫరా సేవలను ప్రయివేటు కంపెనీలకు అమ్మడాన్ని నిషేధించే ఐక్యరాజ్యసమితి ప్రకటనను మద్దతి వ్వాల్సిందిగా బొలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్ ఆఫ్రికా నేతలకు పిలుపునిచ్చారు. 'నీరు ప్రాథమిక ప్రజా అవసరమని, దాన్ని ప్రయివేటుపరం చేయరాదని, అది గ్రామీణ ప్రజలు సహా ప్రజలందరిదై ఉండాలని మేము ఐరాసలో ప్రకటించబోతున్నాం' అని మొరేల్స్ సెనెగాల్ రాజధాని డాకర్లో ఆదివారం ప్రారంభమైన 2011 ప్రపంచ సామాజిక వేదికలో మాట్లాడుతూ చెప్పారు. ఇది 'నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకించే పౌర సమాజ సంస్థల' సమావేశంగా ఆ సదస్సు పేర్కొన్నట్లు కార్యక్రమ వెబ్సైట్ తెలిపింది......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి