.
11, ఫిబ్రవరి 2011, శుక్రవారం
యూసుఫ్, నెహ్రాకు కోచ్ పాఠాలు
ఈ నెల 19న ప్రారంభం కానున్న ఐసిసి ప్రపంచకప్ అనంతరం కోచ్ పదవికి గుడ్బై చెప్పనున్న గ్యారీ కిర్స్టీన్ ఇక్కడ జరుగుతున్న భారత జట్టు శిక్షణా శిబిరంలో ప్రతి ఒక్క క్రీడాకారుని పట్ల ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నారు. బుధవారం నాటి కార్యక్రమంలో గాయాల నుండి కోలుకొని జట్టులో చేరిన గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో వ్యవహ రించారు. రెండో రోజు ప్రాక్టీస్లో ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్, మీడియం పేసర్ ఆశిష్ నెహ్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి