.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

2 లక్షల కోట్ల భారీ కుంభకోణం దర్యాప్తు చేయించాలి

యావద్దేశాన్ని నివ్వెరపర్చిన 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణాన్ని తలదన్నే రీతిలో మరో స్కాం వెలుగులోకొచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విభాగమైన ఆంట్రిక్స్‌, దేవాస్‌ మల్టీమీడియా అనే ప్రయివేటు కంపెనీ మధ్య 2005లో కుదిరిన ఒప్పందంపై దృష్టి సారించిన కాగ్‌, ఒప్పందంలో అవకతవకల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ కుంభకోణంపై వామపక్షాలు తీవ్రంగా స్పందించాయి........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి