గురువారం 30 డిసెంబర్ 2010
చిదంబరం లేఖ రాజకీయ దురుద్దేశంతోనే
బెంగాల్లోని జంగల్మహల్ ప్రాంతంలోని పరిస్థితిపై ౖ కేంద్ర హౌం మంత్రి పి చిదంబరం చేసిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. చిదంబరం రాసిన లేఖకు ఆయన జవాబిస్తూ బుధవారం వాటి ప్రతులను మీడియాకు విడుదల చేశారు. డిశంబర్ 28న రాసిన బుద్ధదేవ్ లేఖ పూర్తి పాఠం...ఆఫ్ఘన్లో 700 మంది నాటో సైనికుల మృతి
ఆఫ్ఘనిస్తాన్లో 2010లో ఏడు వందల మంది నాటో సైనికులు మృతి చెందినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక తెలిపింది. తాలిబాన్ తిరుగుబాటుదార్లను అణచివేసే ఉద్దేశంతో దేశంలోకి వేలాది అదనపు సంకీర్ణ దళాలను దించారు. దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధికంగా ఈ సంవత్సరం నాటో సైనికులు మృతి చెందారు. అయితే దేశ దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాదులకు సాంప్రదాయికంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో తాము పురోగతి సాధించినట్లు నాటో, అమెరికా చెబుతున్నాయి. సోషల్ నెట్వర్క్లో నెo.1
ఆటుపోట్లసినిమా
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)



