ఆదివారం 26 డిసెంబర్ 2010

సొంత అజెండాలతో మీడియా

 వికీలీక్స్‌ నిర్వాహకుడు జూలియన్‌ అసాంజే ఎంత సంచలనం సృష్టించారు. అమెరికా బలహీనతలను, దాష్టీకాలను నగంగా చూపించారు. ఒక్క అమెరికానేకాదు అనేక దేశాలకు సంబంధించిన రహస్యాలను చేధించిన తీరు అబ్బురపరుస్తుంది. నిజానికి అలాంటి వ్యక్తికి ఎంతటి గౌరవం దక్కాలి. కాని ఏమి జరుగుతోంది. జరిగిన తప్పులకు చెంపలేసుకుని ..........

మీడియా కాలం

వార్తల పావురాల కథ
ఓ అందమైన నేపథ్య చరిత్ర
అద్భుతాల సాంకేతిక ప్రగతి
నేటి వర్తమాన వార్తా చరిత్ర

వార్త మౌఖికం దాటి దృశ్యమై
నేపథ్య సంగీతాల మిశ్రమమై
విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న కాలం ........

ఆన్‌లైన్లో డైరీ...

 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, లక్ష్యాలు నిర్దేశించుకోవడం పరిపాటి. ఆ నిర్ణయాలను, లక్ష్యాలను, రోజువారీ వ్యాపకాలను నిక్షిప్తం చేసుకోవడం ప్రపంచంలో ఎంతోమందికి ఒక వ్యాపకంగా వుంటుంది. ఆ వ్యాపకమే డైరీ రాయడం, లేదా ముఖ్యమైన తేదీలను, విషయాలను రాసుకోవడం, ముఖ్యమైన లెక్కలు రాసుకోవడం... ఇవన్నీ సర్వసాధారణం. అయితే..........

మత్తు వదిలించిన మహా సంక్షోభం

 తెలుగు చిత్రసీమ స్తంభించింది. డిసెంబర్‌ 8న 'కందిరీగ' షూటింగ్‌లో గొడవతో మొదలైన సంక్షోభం ఈ వ్యాసం ప్రచురణకు వెళుతున్న నాటికి కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రత్యేక అనుమతి సాధించిన 'జై బోలో తెలంగాణ' తప్ప మరి ఏ ఇతర తెలుగు సినిమా నిర్మాణ, నిర్మాణానంతర కార్యకలాపాలూ తెలుగునాట అధికారికంగా సాగడం లేదు. రెండు వారాలుగా పనులు లేక సగటు సినీ కార్మికులు అల్లాడుతుంటే, సంక్షోభంలో సడేమియాగా నిర్మాణ వ్యయం పొదుపు విషయంలో చేపట్టాల్సిన చర్యలు ఏమిటా అని.............

ఆగని మృత్యుఘోష

పాత ఇంజనే కారణమా?

 జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌06 ప్రయోగం వైఫల్యానికి పాత క్రయోజనిక్‌ ఇంజన్‌ను వినియోగించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. వైఫల్యానికి కారణాలు తెలుసుకోడానికి ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌, ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ సంస్థ ప్రధాన సెంటర్లో శాస్త్రవేత్తలతో శనివారం సమావేశమయ్యారు. మూడేళ్ల క్రితం రష్యా నుంచి క్రయోజనిక్‌ ఇంజన్లను ఇస్రో కొనుగోలు చేసింది. కేవలం పరీక్షల ప్రయోగాల కోసం తెచ్చిన ఇంజన్లను ప్రస్తుత ప్రయోగానికి ఉపయోగించారు. ఈ విషయం ప్రజాశక్తి ఈనెల 20వ తేదీనే ...........

హీరో నెగెటివ్‌ పాత్రలూ చేయాలి

'నాగవల్లి' చిత్రం గురించి మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ నేడు ప్రధాన సమస్య అయిన రైతుల గురించి స్పందించడం విశేషం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. ప్రకృతివైపరీత్యాలు సందర్భంగా ఆదుకునే పరిశ్రమ రైతుల కోసం ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉందని పరుచూరి.....

ఫోన్‌ట్యాపింగ్‌ సామర్ధ్యం పెంచుకోండి : ఆపరేటర్లకు ప్రభుత్వ ఉత్తర్వులు

కోరుకున్న ఫోన్ల ట్యాపింగ్‌ చేసే విధంగా ట్యాపింగ్‌ సామర్ధ్యం పెంచుకోవాలంటూ మొబైల్‌ ఆపరేటర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాపితంగా కనీసం 70లక్షల ఫోన్లను దశల వారీగా ట్యాపింగు చేసేందుకు వీలుగా సాంకేతిక సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్పొరేట్‌ లాబీయిస్టు నీరారాడియా టేపుల లీకేజీ నుంచి తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సమర్ధించుకుంటోందనడానికి ఈ ఉత్తర్వులు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ ఉత్తర్వుల ఫలితంగా మొబైల్‌ ఆపరేటర్లు విధిగా సాంకేతిక సామర్ధ్యం పెంచుకోవాల్సిన అనివార్య పరిస్థితిని కల్పించింది. తద్వారా వాటిపై అదనపు ఆర్ధిక భారాన్ని మోపింది. ప్రస్తుతం ఒక్కో ఆపరేటర్‌, ఆయా సర్వీసు ప్రాంతంలో.......