శుక్రవారం 24 డిసెంబర్ 2010

దాల్‌ మస్కా

 


రాజ్మా: 100 గ్రా, మినుములు: 50 గ్రా, టమాటా సాస్‌: 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు: 100 గ్రా, నూనె: 50 గ్రా, అల్లం వెల్లుల్లి : 2 టేబుల్‌ స్పూన్లు, కారం: టీ స్పూను, పసుపు: చిటికెడు, గరంమసాలా: చిటికెడు, జీడిపప్పు: టేబుల్‌ స్పూను, గసగసాలు: టేబుల్‌స్పూను, ఆరెంజ్‌ కలర్‌: పావు టీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, వెన్న: ఒకటిన్నర టేబుల్‌ స్పూను.......

కొత్తదనంతో... ప్రేమకావాలి

సాయికుమార్‌ తనయుడు ఆది కథానాయకునిగా పరిచయమవుతున్న సినిమా 'ప్రేమకావాలి'. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌, మాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అచ్చిరెడ్డి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. టాకీతోపాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మిగిలిన మూడు పాటలను విదేశాల్లో చిత్రిస్తామని అచ్చిరెడ్డి తెలియజేశారు. ఆది ఎంపిక గురించి చెబుతూ...'సినిమా చేసే సమయంలోనే ఆది పుట్టినరోజు రావటం........

మనిషిగా విజయం

మన దేశంలోనంటే వందలాది పండుగలు, ఏడాదికి బోలెడన్ని సెలవులు వున్నాయి కానీ, పాశ్చాత్యదేశాల్లో క్రిస్‌మస్‌ మాత్రమే పెద్ద పండుగ. పండుగంటే కేవలం కొత్తదుస్తులు, పిండివంటలు మాత్రమే కాదు. ప్రతి పండుగ వెనుకా ఏదో ఒక పరమార్థం వుంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, ఆ పండుగరోజే కాదు, జీవితమే సఫలమూ..! మరి క్రిస్‌మస్‌నుండి ఏం నేర్చుకుందాం అని ప్రశ్నించుకుంటే...

మెయిన్స్‌ నెగ్గాలంటే... ప్రణాళిక, పట్టుదల రెండూ అవసరం

గ్రూప్‌-1 ఫలితాలు వెలువడ్డాయి. అర్హత సాధించిన వాళ్లంతా మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిలబస్‌లో ముఖ్యమైన విభాగాలచడం చాలాముఖ్యమైంది. ఎపిపిఎస్‌సి కోణంలో ఎలాంటి ప్రశ్నలు రావొచ్చన్నది ఊహించడం, సొంతంగా ప్రశ్నలు సిద్ధం చేసుకొని, సమాధానాలు రాయడాన్ని సాధన చేయడం అత్యంత కీలకమైంది. మెయిన్స్‌ సంబంధించిన.....

అసలు సిసలు భారత రత్న సచిన్‌

వారిద్దరూ వారివారి రంగాల్లో లెజెండ్‌లే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఏమాత్రం ప్రశంసించేందుకు అవకాశం లభించినా దానిని వారు వదులుకోరు. వారే సినీ గానకోకిల లతా మంగేష్కర్‌, క్రికెట్‌లో ఆధునిక డాన్‌ సచిన్‌ టెండూల్కర్‌. సచిన్‌ వంటి సాటిలేని మేటి కుమారుడు కావడం తన అదృష్టమని లతా మంగేష్కర్‌ కొనియాడారు. దేశంలో ఎంతమంది మేటి క్రీడాకారులను తయారుచేసినప్పటికీ సచిన్‌కు సాటి మరొకరు ఉండబోరని, అతడికి అతడే సాటి అని లత......

ఒక్క రూపాయీ పెంచేదిలేదు : అఖిలపక్షంలో సిఎం

రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజికి అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి తెగేసి చెప్పారు. సచివాలయంలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరింత మెరుగైన ప్యాకేజి కావాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. కనీస మొత్తంగా 8వేల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు చెల్లించాలన్న విజ్ఞప్తికి సైతం తిరస్కారమే.........

భిన్నమైన పాత్రలే నిలబడతాయి : విద్యా బాలన్

గ్లామర్‌ ప్రదర్శనకు దూరంగా బాలీవుడ్‌లో నెగ్గుకురావటం దాదాపు అసాధ్యం. కానీ దాన్ని సుసాధ్యం చేసిన అందాల భామ విద్యాబాలన్‌. కేవలం పారితోషికం కోసమని కాకుండా, సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చే అతికొద్దిమంది కథానాయికల్లో ఒకరు. దాంట్లో భాగంగానే పలు భాషల్లో వీలున్నంతమేరకు నటిస్తోంది. మలయాళ, తెలుగు భాషల్లో కూడా త్వరలో కనిపించనుంది. సినీ రంగంలో తన ప్రాధాన్యతల గురించి ఇలా చెబుతోంది.....

చంద్రబాబుకు ఐవి ఫ్లూయిడ్స్‌

నిమ్స్‌ ఆసుపత్రిలో నిరవధిక దీక్ష చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు బలవంతంగా ఇంటేన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసియు)కు తరలించి ఐవి ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. బాబు ప్రతిఘటిం చేందుకు ప్రయత్నించారు కానీ శరీరం సహకరించలేదు. ఐసియుకు తరలించే సమయంలో చంద్రబాబు పక్కనే...

రగడ ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌

తాను నిన్ననే 'రగడ' చిత్రాన్ని చూశానని, ఆ తర్వాత రాత్రి హాయిగా నిద్రపట్టిందని, అంత బాగా ఎంజారు చేశానని కథానాయకుడు నాగార్జున అంటున్నారు. 'ఏమాయచేసావె' తర్వాత కూడా ఇదే అభిప్రాయం కలిగిందని గుర్తుచేసుకున్నారు. 'రగడ' ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ వేడుక గురువారం జరిగింది. శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌పై వస్తున్న రగడ మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. అభిమానులకు.......