శుక్రవారం 17 డిసెంబర్ 2010
మైత్రి పెంచుకుందాం
తమకు 'మంచి పొరుగుదేశం' అయిన భారత్లో ప్రస్తుతం తాను జరుపుతున్న పర్యటనతో ఉభయదేశాల సంబంధాలు మరింత విస్తరించనున్నాయని చైనా ప్రధాని వెన్జియాబావో ఉద్ఘాటించారు. భారత్తో మైత్రిని మరింత పెంపొందించు కోవటం, వాస్తవిక సహకారాన్ని విస్తరించుకోవటం, ప్రజలతో నేరుగా సంబంధాలను పెంచుకోవటం వంటి ప్రయోజనాలకు తాను భారత నేతలతో చర్చలు జరుపనున్నా నన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్లో ఆయనకు భారత ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలికింది. మనసు మార్చుకున్న భార్యాభర్తలు
కొత్తగా రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకకు హద్దులే ఉండవు. ఈ ప్రపంచమంతా తనదే అనుకుంటుంది. తోటలోనైనా, అడవిలోనైనా స్వేచ్ఛగా విహరిస్తూనే ఉంటుంది. ఆ సీతాకోక చిలుకలాంటిదే ఈ అనిత కూడా. యవ్వనంలోకి అడుగిడిన ఒక అడవి మల్లె. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోని ఓ చిన్న పల్లెలో అన్నదమ్ముళ్ల మధ్య అనిత అల్లారుముద్దుగా పెరిగింది. ఆమె ఓ గిరిజన గోండు యువతి. ప్రేమాప్యాయతలకు లోటులేకుండా పెరిగిన తరుణి. అందరిలాగే ఆటపాటలతో ఆమె జీవితం చక్కగా సాగుతోంది.మహిళలతో పెట్టుకుంటే కుర్చీలు కదులుతాయి
మహిళలతో పెట్టుకుంటే పాలకుల కుర్చీలు కదులుతాయని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ హెచ్చరించారు. బుధవారంనాడు ఐకెపి యానిమేటర్లపై పోలీసులు జరిపిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. పోలీసుల దుశ్శాసన పర్వం అనంతరం కూడా ఐకెపి యానిమేటర్లు ఇందిరాపార్కు వద్ద తమ నిరసనలు గురువారం కొనసాగించారు. వీరి పోరాటానికి విస్తృత మద్దతు లభించింది. సిఐటియు, ఐద్వా జాతీయ నాయకులు, అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, తెలుగునాడు మహిళా సంఘం నేతలు, పలువురు ఎమ్మెల్సీలు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సిఐటియు జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎకె పద్మనాభన్, తపన్ సిన్హాతో కలిసి దీక్షా శిబిరాన్ని బృందాకరత్ కూడా సందర్శించారు.ఆస్కార్బరిలో రెహమాన్
మరో చంద్రముఖి
వాణిజ్య ప్రకటనలు మహిళల పతిష్టకు మరకలు
సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి గ్రూప్-డి పోస్టులు
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)







