దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'. డి.సురేష్బాబు సమర్పణలో వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మంగళవారం రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. నాని, సుదీప్, సమంతపై చిత్రించిన ముహూర్తపుషాట్కు వినాయక్ క్లాప్ కొట్టారు. రామానాయుడు స్విచ్ఛాన్ చేశారు. వెంకటేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్.టి.ఆర్. రామ్చరణ్తేజ, రవితేజ.......
బుధవారం 8 డిసెంబర్ 2010
పగతో రగిలిపోయే...ఈగ
దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'. డి.సురేష్బాబు సమర్పణలో వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మంగళవారం రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. నాని, సుదీప్, సమంతపై చిత్రించిన ముహూర్తపుషాట్కు వినాయక్ క్లాప్ కొట్టారు. రామానాయుడు స్విచ్ఛాన్ చేశారు. వెంకటేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్.టి.ఆర్. రామ్చరణ్తేజ, రవితేజ.......
రైతు రక్షణకు చురుకైన ప్రత్యామ్నాయం..
అమెరికాది పెత్తందారీ పాత్ర
అమెరికా ప్రపంచంలో సాగిస్తున్న పెత్తందారీ పాత్రను చైనా చేపట్టాలనుకోవడం లేదని, చైనా పెరుగుదలను చూసి భయపడాల్సిన అవసరంలేదని ఆ దేశ ఉన్నత స్థాయి దూత ఒక వ్యాసంలో రాశారు. తమ దేశం ఆయుధ పోటీలో లేదని, తన వనరులను అభివృద్ధిపై చక్కగా ఖర్చుపెడుతోందని, తమ ప్రజలకు కావలసినంత ఆహారం అందించేలా చూస్తోందని ప్రజా ప్రతినిధి దారు బింగ్గూ చెప్పారు. 'అమెరికా స్థానాన్ని ఆక్రమించాలని, ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని.........
రైతు నెత్తిన మరో పిడుగు
ఉత్కంఠ పోరులో పైచేయి
వెబ్డిజైన్ లో విస్తరిస్తున్న అవకాశాలు...
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)



