.

31, డిసెంబర్ 2010, శుక్రవారం

తుపాకులు కాదు... తిండి గింజలు కావాలి

వాతావరణం మార్పులు చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలకు తిండిగింజలు కావాలి తప్ప తుపాకులు కాదని ప్రముఖ వ్యవసాయరంగ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ అన్నారు. 'అగ్రికల్చర్‌ ఇన్‌ ఎరా ఆఫ్‌ క్లైమేట్‌ చేంజ్‌' అనే అంశంపై చెన్నా రెడ్డి మెమోరియల్‌ ట్రస్టు గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయరంగంలో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కోడానికి సిద్ధం కావాలన్నారు. రకరకాల ప్రకృతి వైపరీత్యాలు..........

నివేదిక ఇచ్చేశారు

ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ప్రదేశ్‌ డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ సభ్యులు గడువుకు ఒకరోజు ముందుగా, కేంద్ర హోం మంత్రి చిదంబరానికి గురువారమిక్కడ నివేదికను సమర్పించారు. జనవరి 6న నివేదికను బహిర్గతం చేస్తామని, అదే రోజు ఆంధ్రప్ర దేశ్‌లోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అనంతరం చిదంబరం ప్రకటించారు. గురువారం ఉదయం ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో శ్రీకృష్ణ కమిటీ సమావేశ మయ్యింది. నివేదిక ప్రతులపై ఈ సందర్భంగా సభ్యులందరూ.......

తొలి పెంపుడు పిల్లి

పిల్లులను, కుక్కలను పెంచుకుంటుంటాం కదా. మరి తొలిసారిగా పిల్లులను పెంచుకోవాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది.... అంటే ఈజిప్టువాసులకే అని తెలుస్తోంది. ఎలాగంటారా? సైప్రస్‌లోని నవీన శిలాయుగానికి చెందిన ఓ గ్రామంలో పురావస్తు పరిశోధకులు చేసిన తవ్వకాలు... చెప్తున్నాయి. ఓ మనిషి ప్రాచీన అవశేషాల..........

అన్నదాతను ఆదుకోని పాలకులు

వరుస తుఫాన్లు భారీ వర్షాలతో అగమ్య గోచర స్థితికి చేరిన రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా విఫలమయ్యాయని రైతు కోసం సభలో వక్తలు విమర్శించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ మాటాడుతూ రైతులను దెబ్బతీసే కేంద్ర, రాష్ట్ర దుష్ట విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.ఇందుకు గుంటూరు సభ వేదిక కావాలని కరత్‌ ఆకాంక్షించారు..........

"రగడ" బడ్జెట్‌ కంట్రోల్‌ చేశాం : నాగ్

 ఇటీవలే చలనచిత్రరంగంలో నిర్మాణవ్యయం పరిధిదాటుతోందని దాన్ని నియంత్రించడానికి నిర్మాతలు కసరత్తులు చేస్తున్న విషయం విదితమే. కానీ తాను నటించిన 'రగడ'చిత్రం అనుకున్న బడ్జెట్‌మేరకే పరిమితంగా నిర్మించామనీ, కేవలం మూడు నెలల్లోనే చిత్రాన్ని పూర్తిచేశామని అక్కినేని నాగార్జున అన్నారు. రగడ విడుదలైన ఐదు రోజులకే 11కోట్ల కలెక్షన్లు వసూలుచేసిందన్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ...

పరమవీర చక్ర ఆడియో ఫంక్షన్ లో నందమూరి హీరోల సందడి

బాలకృష్ణ హీరోగా నటించిన 'పరమవీరచక్ర' ఆడియో విడుదల అభిమానుల కోలాహలంమధ్య శిల్పకళావేదికలో బుధవారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో వికలాంగులైన మాజీ సైనికులకు బాలకృష్ణ చేతులమీదుగా ఆర్థిక........

యాభైరోజులు పూర్తయిన 'ఏమైంది ఈవేళ'

వరుణ్‌సందేశ్‌, నిషా అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన 'ఏమైంది ఈ వేళ' చిత్రం 32 కేంద్రాల్లో 50రోజులు పూర్తిచేసుకుందని చిత్ర నిర్మాత రాధామోహన్‌ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. క్లాస్‌, మాస్‌, యూత్‌, ఫ్యామిలీ.

కొత్త సంవత్సర కోరికలు!

2010లో భారత ప్రజాస్వామ్యమూ, రాజ్యాంగమూ పదేపదే దాడులకు గురయింది. విశేషమేమంటే, ఈ దాడులు బాహ్య శత్రువుల నుంచి కాక అంతర్గత శత్రువుల నుంచే ఎదురయ్యాయి. ఇంకా చెప్పాలంటే, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిలబడవలసిన వారినుంచే ఈ దాడులు.......

30, డిసెంబర్ 2010, గురువారం

అత్యాచారం కేసులో ఇజ్రాయేల్ మాజీ అధ్యక్షుడికి జైలు

ఇజ్రాయేల్‌ మాజీ అధ్యక్షుడు మోషే కత్సవ్‌పై రెండుసార్లు అత్యాచారం కేసులు.........

లెక్కలేన్ని అవకాశాలు

క్వీన్‌ ఆఫ్‌ సైన్స్‌గా గణితాన్ని పిలుచుకుంటాం. ఏ విశ్లేషణైనా దీని సహాయం, సహకారం లేకుండా చేయలేం. కనీసం ప్రాథమిక అవగాహనైనా ఉండాల్సిందే. అన్ని రంగాల్లోనూ గణిత నిపుణుల సేవలు ముఖ్యమైనవి. ఈవైపు నడుస్తున్న విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇంటిగ్రేటెడ్..........

చిదంబరం లేఖ రాజకీయ దురుద్దేశంతోనే

బెంగాల్‌లోని జంగల్‌మహల్‌ ప్రాంతంలోని పరిస్థితిపై ౖ కేంద్ర హౌం మంత్రి పి చిదంబరం చేసిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య స్పష్టం చేశారు. చిదంబరం రాసిన లేఖకు ఆయన జవాబిస్తూ బుధవారం వాటి ప్రతులను మీడియాకు విడుదల చేశారు. డిశంబర్‌ 28న రాసిన బుద్ధదేవ్‌ లేఖ పూర్తి పాఠం...

ఆఫ్ఘన్‌లో 700 మంది నాటో సైనికుల మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో 2010లో ఏడు వందల మంది నాటో సైనికులు మృతి చెందినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ నివేదిక తెలిపింది. తాలిబాన్‌ తిరుగుబాటుదార్లను అణచివేసే ఉద్దేశంతో దేశంలోకి వేలాది అదనపు సంకీర్ణ దళాలను దించారు. దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధికంగా ఈ సంవత్సరం నాటో సైనికులు మృతి చెందారు. అయితే దేశ దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాదులకు సాంప్రదాయికంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో తాము పురోగతి సాధించినట్లు నాటో, అమెరికా చెబుతున్నాయి.

విజయ ఢంకా

 సాధించారు. కీలక సమయంలో సమిష్టిగా రాణించారు. సిరీస్‌లో విజయావకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ క్రీడాకారులు విజయఢంకా మోగించారు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు జట్టుకు అపురూప విజయాన్ని అందించారు. దర్బన్‌ టెస్టులో 87 రన్స్‌ తేడాతో గెలిచి, సిరీస్‌ నెగ్గాలన్న ఆశలను నిలుపుకున్నారు. మొదటి నుండీ బౌలర్ల హవా కొనసాగిన ఈ పిచ్‌పై జట్టుకు విజయాన్ని అందివ్వాల్సిన బాధ్యతను భారత బౌలర్లు నెరవేర్చారు. జహీర్‌ఖాన్‌, శ్రీశాంత్‌ చెరో మూడేసి వికెట్లు తీసుకోగా, స్పిన్నర్‌ హర్బజన్‌సింగ్‌ రెండు వికెట్లు, ఇషాంత్‌ శర్మ ఒక వికెట్‌ తీశారు.

రేట్ల మార్పులతో ఏడాది మొత్తం బ్యాంకులు బిజీ బిజీ

కఠిన ద్రవ్య విధానం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) తరచూ తీసుకున్న చర్యల కారణంగా సంవత్సరమంతా లెండింగ్‌, డిపాజిట్‌ రేట్లను మార్చడమే బ్యాంకుల పనిగా మారింది. ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం కారణంగా యీ ధోరణి 2011లో కూడ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

సోషల్‌ నెట్‌వర్క్‌లో నెo.1

నేటి ఆధునిక సాంకేతిక విప్లవం ప్రభావంతో అంతర్జాలం ఆవశ్యకత రోజురోజుకూ పెరిగి పోతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారిపోయింది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని వారితో సంభాషించడానికి అనేక సోషల్‌ నెట్‌వర్క్స్‌లు ఆవిర్భవించాయి. ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ల వల్ల కొంత ప్రయోజనమున్నా మరికొంత దుష్ప్రయోజనమూ జరుగుతోంది. ఏదేమైనా సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో.....

ఆటుపోట్లసినిమా




చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఆటుపోట్లతో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చలనచిత్రరంగ బండి కదిలింది. గత ఏడాదికంటే తక్కువగా సక్సెస్‌ రేటు ఈ ఏడాది వచ్చింది. తమిళ, హిందీ, కన్నడ రంగాల్లో మనకంటే మెరుగైన విజయాలు చవిచూశాయి. మనకు ఈ ఏడాది కనీసం పదిశాతం కూడా చిత్ర విజయాల్లో వృద్ధిరేటు లేదు. పొందిన విజయాలకంటే అపజయాలే ఎక్కువగా ఉన్నాయి. పెద్ద, చిన్న చిత్రాల తేడాల్లేకుండా ప్రేక్షకులు ఒకే సమాధానం చెప్పారు. కాంబినేషన్లతో బడ్జెట్‌లు పెంచుకున్నా కథాబలం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే లేకపోతే.......

నిత్యానందకు ప్రజాసంఘాల నిరసన

తానే భగవంతుణ్ణంటూ చెప్పుకుంటున్న నిత్యానంద స్వామి రాకను నిరసిస్తూ తిరువన్నామలైలో డివైఎఫ్‌ఐ, ఐద్వా, రైతు సంఘం, తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇటీవల నిత్యానంద స్వామి సినీ నటి రంజితతో రాసక్రీడలాడుతూ టీవీ కెమెరాకు చిక్కిన విషయం విదితమే. నిత్యానంద 34వ జన్మదినం సందర్భంగా వెల్లూరు జిల్లా తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరస్వామి ..........

29, డిసెంబర్ 2010, బుధవారం

'పరమవీరచక్ర' ఆడియో

ఎన్నో సూపర్‌హిట్‌ ఆడియోలను అందించిన ఆదిత్య మ్యూజిక్‌ బాలకృష్ణ నటించిన 'పరమవీరచక్ర' ఆడియోను విడుదలచేసింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 150వ చిత్రంగా...

బాలచందర్‌కు అక్కినేని అవార్డు

ఈ సంవత్సరం అక్కినేని ఇంటర్నేషనల్‌ అవార్డును తమిళ దర్శకుడు కె.బాలచందర్‌కు అందజేయనున్నారు. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సుబ్బిరామిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. సినీ రంగంలో పలువురు ప్రముఖుల సేవలను గుర్తిస్తూ అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతీ సంవత్సరం ఈ పురస్కారం........

ధోనీ ఇంట్లో ఆ వస్తువులను దొంగలెత్తుకు పోయారట!

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంట్లో దొంగలు పడ్డారట. ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న రోజున కెప్టెన్ ఇంట్లో దొంగలు దూరారట. ఈ ఉదంతంపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. దొంగతనం జరిగిన సమయంలో ధోనీ తల్లిదండ్రులు ఇంట్లో........

కేసులన్నీ ఎత్తేస్తాం

ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఆందోళనల సందర్భంగా విద్యార్థులు, ఇతరులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రబద్ధంగా అంగీకరించింది. ఈ మేరకు పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామని లిఖితపూర్వకంగా తెలియజేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణా ప్రాంత మంత్రులతో మంగళవారం జరిపిన సుదీర్ఘ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు రెండు రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను సాయంత్రం నాలుగు గంటలకు విరమించారు. ప్రభుత్వ పత్రికా ప్రకటనను ఎంపీలకు మంత్రులు అందజేశారు.

'పెన్‌డౌన్‌'పై సర్కారుకు నోటీసు

తాము ఎదుతాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించతలపెట్టిన పెన్‌డౌన్‌, చాక్‌డౌన్‌, టూల్‌డౌన్‌ ర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించతలపెట్టిన పెన్‌డౌన్‌, చాక్‌డౌన్‌, టూల్‌డౌన్‌ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి నోటీసులిచ్చింది. మంగళవారం సచివాలయంలో జెఎసి చైర్మన్‌ వి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌కు నోటీసు అందజేశారు.

జిల్‌పై రూ.3 గ్యాస్‌పై రూ.25

రాళ్లు... చెప్పులు...

కాంగ్రెస్‌ పార్టీలో అనంతపురం జిల్లా గ్రూపు రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటకు దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో కొట్టుకున్నారు. ఫర్నీచరు ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 125వ వ్యవస్థాపక దినోత్సవం గ్రూపు తగాదాలకు వేదికగా మారింది. చాలా కాలంగా జిల్లాలో మాజీ మంత్రి జెసి.దివాకర్‌రెడ్డి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్‌ మధ్య పొసగడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆధిక్యత కోసం ప్రయత్నిస్తున్నారు.

మెజార్టీ ప్రజలను సంతృప్తి పరుస్తాం

' రాష్ట్రంలోని అత్యధిక ప్రజలకు అతి ఎక్కువ సంతృప్తినిచ్చే విధంగా నివేదికను రూపొందించాం ' అని రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రం నియమించిన కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. నివేదిక రూపకల్పన పూర్తయిందని ఆయన ప్రకటించారు. డిసెంబర్‌ 31లోపు కేంద్ర హౌం మంత్రికి సమర్పిస్తామని తెలిపారు. నివేదికలోని అంశాలు ఏ విధంగా ఉన్నప్పటికీ హింసకు ఏ ఒక్కరూ తావివ్వరాదని విజ్ఞప్తి చేశారు. తమ నివేదిక శాశ్వత పరిష్కారం చూపుతుందని భావిస్తున్నామన్నారు. కమిటీ సభ్యులు, ఇతర నిపుణులతో కలిసి మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. గడువు పూర్తవుతోన్న నేపథ్యంలో ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించింది.

ఎన్నికలప్పుడే రాజకీయాలు

ఎన్నికలప్పుడే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టిసారించాలి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. 'నిజామాబాద్‌ జిల్లాకు నాకు చాలా అనుబంధముంది. నేను క్రికెట్‌ క్రీడాకారుడిగా ఉన్నప్పుడు అత్యధిక స్కోర్‌ నమోదు చేసింది ఇక్కడే. అందుకే జిల్లాలో రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను' అని అన్నారు.

2జి సెక్ట్రమ్‌ కుంభకోణం జెపిసిపై బిజెపిలో విభేదాలు?

2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై దర్యాప్తు విషయంలో బిజెపికి బీటలు వారుతున్నాయా? ఈ విషయంలో మంగళవారం ఆ పార్టీ నేతలు స్పందించిన తీరు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతుంది. ప్రజా పద్దుల కమిటీ(పిఎసి)కి ఛైర్మన్‌గా ఉన్న మురళీ మనోహన్‌ జోషి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసే సమర్థత కమిటీకి ఉందని పేర్కొనగా, లోక్‌సభలో ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్‌ మాత్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)యే మరింత పదునైందని అన్నారు.

హైతీలో కలరా మరణాలు 2,707

హైతీలో అక్టోబర్‌లో అకస్మాత్తుగా పెచ్చరిల్లిన కలరా వ్యాధి వల్ల 2,707 మరణాలు సంభవించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకా ఈ వ్యాధి దేశవ్యాప్తంగా 1,28,251 మందికి సోకినట్లు తెలిపింది. ఈ వ్యాధి దేశం మొత్తానికీ వ్యాపించిందని, ఉత్తర ప్రాంతంలోని ఆర్టీబోనైట్‌లో తీవ్ర రూపంలో ఉందని ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. దక్షిణ ప్రాంత రాష్ట్రం నిప్పెస్‌లో తాజాగా వ్యాధి వ్యాపించి 44 మంది మృతి చెందినట్లు వార్తలందాయి. దేశ నైరుతీ ప్రాంతంలోని గ్రాండ్‌ అన్సేలో పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రజలలో చైతన్యం పెంపొందించేందుకు, ఆరోగ్య చర్యల గురించి వారికి తెలియజేసేందుకు, ప్రధా

"మెగా "ఫ్యామిలి మెంబర్స్ వేసవికి సిద్ధమవుతున్నారు ...

 


మెగా ఫ్యామిలీకి 2010 అస్సలు కలిసిరాలేదు. ఈ ఏడాది విడుదలైన మెగా మూవీస్‌ నాలుగూ అపజయాన్ని చవిచూశాయి. మగధీర తర్వాత పెరిగిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకులోనయ్యారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో రామ్‌చరణ్‌ కూడా ఒప్పేసుకున్నాడు. వచ్చే ఏడాది ఇలా జరగకుండా బెటర్‌గా ఉండేలా చూసుకుంటానని అభిమానులకు హామీ కూడా ఇచ్చేశాడు. అంతేగాక 2011లో.........

అందరిచూపూ బుల్లితెరవైపే...

 
'ఒక సీరియల్‌ నిర్మిస్తే 200 మంది కుటుంబాలకు పోషణ లభిస్తుంది. ఒకప్పుడు సీరియల్‌ అంటే చిన్నచూపు ఉండేది. ప్రస్తుతం అగ్రహీరోలు సైతం బుల్లితెరవైపు చూస్తున్నారు. దానికున్న ఆదరణ గ్రహించారు. 1988లో విశ్వామిత్ర సీరియల్‌ చేశాను. అంతేకాకుండా మొట్టమొదటగా బీటాకామ్‌ వాడింది నేనే. ఆ తర్వాత సినిమాలపరంగా బిజీగా ఉండటంతో..

28, డిసెంబర్ 2010, మంగళవారం

బాలీవుడ్‌లో... మేడిన్‌ చైనా

నాణ్యమైన, చవకైన వస్తువులకు మారుపేరుగా భారత్‌లో వినిపించే పదం...మేడిన్‌ చైనా. మనదేశంలోనే కాకుండా, ప్రపంచమార్కెట్‌లోనూ నమ్మకమైన స్థానాన్ని చైనా ఉత్పత్తులు సంపాదించుకున్నాయి. రానున్న రోజుల్లో భారతీయ సినిమా పోస్టర్‌పైనా చైనా-భారత్‌ కథలు కనిపించనున్నాయి. షాంఘై, బీజింగ్‌...మొదలైన చైనా నగరాల్లో మన షారూక్‌ఖానో, సల్మాన్‌ఖానో, షాహిద్‌ కపూరో...........

మానవత్వం మంటగలిసిన వేళ : * తల్లి అంత్యక్రియలకు తనయుల అడ్డు * మూడ్రోజులు శవ జాగారం

కనీ.. పెంచీ.. పెద్ద చేసిన కన్నతల్లి మరణిస్తే.. ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా అడ్డుపడ్డారా పుత్రరత్నాలు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కన్నబిడ్డలూ నరరూప రాక్షసులుగా మారారు. మూడు రోజులు తల్లి శవంతో జాగారం చేశారు. అవసరమైతే అడ్డు తొలగించుకుంటామంటూ తండ్రిని సైతం బెదిరించారు. తల్లిదండ్రులకంటే ఆస్తిపాస్తులే ముఖ్యమనుకున్న ముగ్గురు తనయుల ఉదంతం గుంటూరు జిల్లా మండల కేంద్రమైన రేపల్లె ఐదో వార్డులో జరిగింది. రేపల్లె మండలం దాసరివారిపాలెంకు చెందిన ఉప్పాల వెంకటేశ్వర్లు(65), మంగమ్మ(60)కు 12 ఎకరాల పొలం ఉంది. వీరికి నలుగురు కుమారులు, కుమార్తె.............

'కవ్వింపు ప్రసారాల'కు తెర

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 31న తన నివేదికను కేంద్రానికి అందచేయనున్న నేపథ్యంలో 'కవ్వింపు ప్రసారాల'కు తెర దించాలని జాతీయ ప్రసార సంస్థల సంఘం (ఎన్‌బిఎ) న్యూస్‌ ఛానళ్లకు సూచించింది. సంచలనాత్మకమైన, రెచ్చగొట్టే, కవ్వించే అంశాలకు సంబంధించిన వార్తా కథనాలను ప్రసారం చేయకుండా తగు జాగ్రత్త వహించటం అవసరమని ఎన్‌బిఎ తన సభ్యులైన అన్ని ఛానళ్ల సంపాదకులకు........

ఫలించని చర్చలు

ప్రత్యేక తెలంగాణా ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులపై పెట్టిన కేసులను పూర్తిగా, బేషరతుగా ఎత్తివేయాలంటూ తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ ఎంపిలు నిరవధిక దీక్ష చేపట్టారు. సోమవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎంపిలు కె కేశవరావు, సర్వే సత్యనారాయణ, మందా జగన్నాథం, జి వివేక్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బలరాం నాయక్‌, పొన్నం ప్రభాకర్‌, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు.

2 జి కుంభకోణం పిఎసికి కాగ్‌ వివరణ

బిజెపి నేత మురళీ మనోహర్‌ జోషి ఆధ్వర్యంలోని ప్రజాపద్దుల కమిటీ(పిఎసి) ఎదుట భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వినోద్‌ రారు సోమవారం హాజరయ్యారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై సమర్పించిన నివేదికలోని అంశాలను జోషికి సంక్షిప్తంగా వివరించారు. దాదాపు రూ.1.76 లక్షల కోట్ల కుంభకోణాన్ని వెలికి తీసేందుకు తాము ఏ విధంగా తనిఖీలు చేపట్టిందీ విపులీకరించారు. స్వతంత్ర భారత చరిత్రలోనే 2జి కుంభకోణం అతి పెద్దది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) వేయడం ద్వారానే ఈ కుంభకోణానికి సంబంధించిన వాస్తవ విషయాల వెల్లడవుతాయని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మళ్ళీ రెచ్చగొట్టిన ద.కొరియా


సోమవారం నుంచి దక్షిణకొరియా నావికా విన్యాసాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో కొరియా ద్వీపకల్పంలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నెల 27 నుంచి 31 వరకూ సముద్ర తీరంలో 23 ప్రాంతాల్లో నిజమైన ఆయుధాలతో విన్యాసాలు నిర్వహించాలని దక్షిణకొరియా సైన్యం ప్రణాళికలు రూపొందించినట్లు ఆ దేశ ఉమ్మడి సైనిక దళాల అధిపతులు ఆదివారం చెప్పారు.

రోశయ్యపై కేసు

మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య మెడకు అమీర్‌పేట భూకేటాయింపుల వ్యవహారం ఉచ్చులా బిగుసుకుంటోంది. వందల కోట్లరూపాయల విలువైన ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందనడానికి ప్రాధమిక ఆధారాలున్నాయని ఎసిబి కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు కేసు నమోదుచేసి తక్షణమే విచారణ ప్రారంభించాలని ఎసిబి కోర్టు అధికారులను........

మాస్‌ చిత్రాలే ఆడుతున్నాయి

శ్రీకాంత్‌ హీరోగా సుధాకర్‌నాయుడు (జీవీ) దర్శకత్వంలో సి.ఆర్‌. మనోహర్‌ నిర్మించిన చిత్రం 'రంగ ది దొంగ'. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ పలు విషయాలు వెల్లడించారు. చిత్ర కథ గురించి చెబుతూ.. మూడేళ్ళనాడు కథ విన్నాను. ఈ సినిమాలో దొంగ పాత్ర వినోదంగా ఉంటుంది. ఫ్యాక్షనిస్టు పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఈ రెండు పాత్రలు బాగా నచ్చాయి..........

కొత్త సంవత్సరంలో కోటిన్నర కొత్త కొలువులు

దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్నందున వచ్చే సంవత్సరంలో కోటి నుండి కోటిన్నర కొత్త ఉద్యోగాలకు ఏర్పడగలవని అంచనా వేస్తున్నట్లు పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ వెల్లడించింది. ఇందులో 75 శాతం కొత్త ఉద్యోగాలకు వృత్తిపరమైన శిక్షణ అవసరమవుతుందని భారత అసోసియేటెడ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌--అసోచామ్‌ నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది. దీనిని గనుక సరిగా గమనించనట్లయితే ......

27, డిసెంబర్ 2010, సోమవారం

ఆత్మకథ ప్రచురణకు అసాంజే ఒప్పందం

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే తన జీవిత విశేషాలపై పుస్తకం రాయడానికి పది లక్షల పౌండ్ల(15 లక్షల డాలర్ల)కుపైగా విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన సండే టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. అమెరికాకు చెందిన ప్రచురణకర్త అల్ఫ్రడ్‌ ఎ కోఫ్‌ నుంచి ఇప్పటికే 8 లక్షల డాలర్లను అసాంజే తీసుకున్నాడు. ఈ పుస్తకాన్ని రాయాలని తాను అనుకోలేదని, కానీ రాయక తప్పడం లేదని...............

కూచిపూడికి 'గిన్నిస్‌' శోభ

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సిలికానాంధ్ర సంస్థ ఆదివారం హైదరాబాద్‌లోని జిఎంసి బాలయోగి స్డేడియం లో నిర్వహించిన మెగా కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్‌ రికార్డు సాధించింది. 2800 మంది నర్తకీమణులు ఏక కాలంలో చేసిన నాట్య విన్యాసానికి ఈ అరుదైన రికార్డు లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నృత్య ప్రదర్శనను......

కన్నతల్లిని హత్య చేసిన కుమారుడు

బేతంచర్ల మండలంలో కన్నతల్లిని హత్య చేసి కుమారుడు పరారయ్యాడు. ఆస్తి తగాదాలే దీనికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో........

కౌలు రైతు నోట మట్టి

భుక్తికి మిగిలినా చాలనుకుని కౌలు సాగుకు దిగిన నిరుపేదలను సార్వాలో అతివృష్టి కాటేసింది. ప్రకృతి విలయతాం డవంలో చిక్కుకున్న కౌలుదారులను ఆదుకో వలసిన ప్రభుత్వం మాటలతో సరిపెడు తోంది. కౌలు రైతులకు ప్రభుత్వం మనోధైర్యం కలిగించే చర్యలు చేపట్టిన దాఖలాలే లేవు. ప్రస్తుతం అధికారులు రూపొందిస్తోన్న నష్ట అంచనాల జాబితాల్లో కౌలు రైతుల పేర్లు చోటు చేసుకోవటం లేదు.

ఇక రైల్వే వాత

ఉప్పు, చక్కర రవాణా ఛార్జీలను రైల్వే శాఖ పెంచింది. అవే కాకుండా ముడి ఇనుము, ఉక్కు, బొగ్గు, సిమెంట్‌, కాస్టిక్‌ పొటాష్‌, పెట్రోలియం ఉత్పత్తులపై 4 శాతం మేరకు రవాణా ఛార్జీలను పెంచింది. నూతన ఛార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయి. రైల్వేల నిర్వహణ ఖర్చు, ఇంధన ఛార్జీలు, ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలు పెరగడం వల్ల సరుకు రవాణా ఛార్జీలను పెంచక తప్పడం లేదని సీనియర్‌ అధికారి ఒకరు రైల్‌ భవన్‌లో మీడియాతో అన్నారు.

బుల్లితెరపై సినీస్టార్స్‌ !

పేక్షకులు మరిచిపోలేని ఆర్టిస్ట్‌గా నిలబడటమంటే అందరికీ సాధ్యం అయ్యేపని కాదు. కానీ ఏదోవిధంగా ప్రేక్షకుల చూపులో నిలబడటం సులభమే !ఈ విషయాన్ని బాలీవుడ్‌ ఎప్పుడో గ్రహించింది. అందుకే బిగ్‌ బి అయినా, కింగ్‌ ఖాన్‌ అయినా తమదైన బుల్లితెర కార్యక్రమాలతో ఎల్లవేళలా ప్రేక్షకుల ఇంట నడయాడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, షారూక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, కరణ్‌జోహార్‌, అనుపమ్‌ఖేర్‌, ఫరాఖాన్‌, ప్రియాంకా చోప్రా...ఇలా పెద్ద పెద్ద చుక్కలన్నీ బుల్లిపెట్టెలోకి ప్రవేశించాయి. గ్లామర్‌ ఫీల్డ్‌లో నిలబడాలంటే...వెండితెర వెలుగొక్కటే సరిపోదని...........

బాబోయ్ చలి!

రాష్ట్ర ప్రజలను చలి పులి కొరికేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో పొద్దెక్కే వరకూ ప్రజలు బయటికి రావడానికి సాహసించలేని పరిస్థితి నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఒకే రోజు ఐదు డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోయాయి. కోస్తా ప్రాంతంతో పోల్చితే రాయలసీమ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఆదివారం రెంటచింతలలో 5 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందిగామలో 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలోని మెదక్‌లో 5 డిగ్రీలు, ఖమ్మం, హన్మకొండలో 3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాయలసీమలోని ..............

26, డిసెంబర్ 2010, ఆదివారం

సొంత అజెండాలతో మీడియా

 వికీలీక్స్‌ నిర్వాహకుడు జూలియన్‌ అసాంజే ఎంత సంచలనం సృష్టించారు. అమెరికా బలహీనతలను, దాష్టీకాలను నగంగా చూపించారు. ఒక్క అమెరికానేకాదు అనేక దేశాలకు సంబంధించిన రహస్యాలను చేధించిన తీరు అబ్బురపరుస్తుంది. నిజానికి అలాంటి వ్యక్తికి ఎంతటి గౌరవం దక్కాలి. కాని ఏమి జరుగుతోంది. జరిగిన తప్పులకు చెంపలేసుకుని ..........

మీడియా కాలం

వార్తల పావురాల కథ
ఓ అందమైన నేపథ్య చరిత్ర
అద్భుతాల సాంకేతిక ప్రగతి
నేటి వర్తమాన వార్తా చరిత్ర

వార్త మౌఖికం దాటి దృశ్యమై
నేపథ్య సంగీతాల మిశ్రమమై
విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న కాలం ........

ఆన్‌లైన్లో డైరీ...

 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, లక్ష్యాలు నిర్దేశించుకోవడం పరిపాటి. ఆ నిర్ణయాలను, లక్ష్యాలను, రోజువారీ వ్యాపకాలను నిక్షిప్తం చేసుకోవడం ప్రపంచంలో ఎంతోమందికి ఒక వ్యాపకంగా వుంటుంది. ఆ వ్యాపకమే డైరీ రాయడం, లేదా ముఖ్యమైన తేదీలను, విషయాలను రాసుకోవడం, ముఖ్యమైన లెక్కలు రాసుకోవడం... ఇవన్నీ సర్వసాధారణం. అయితే..........

మత్తు వదిలించిన మహా సంక్షోభం

 తెలుగు చిత్రసీమ స్తంభించింది. డిసెంబర్‌ 8న 'కందిరీగ' షూటింగ్‌లో గొడవతో మొదలైన సంక్షోభం ఈ వ్యాసం ప్రచురణకు వెళుతున్న నాటికి కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రత్యేక అనుమతి సాధించిన 'జై బోలో తెలంగాణ' తప్ప మరి ఏ ఇతర తెలుగు సినిమా నిర్మాణ, నిర్మాణానంతర కార్యకలాపాలూ తెలుగునాట అధికారికంగా సాగడం లేదు. రెండు వారాలుగా పనులు లేక సగటు సినీ కార్మికులు అల్లాడుతుంటే, సంక్షోభంలో సడేమియాగా నిర్మాణ వ్యయం పొదుపు విషయంలో చేపట్టాల్సిన చర్యలు ఏమిటా అని.............

ఆగని మృత్యుఘోష

పాత ఇంజనే కారణమా?

 జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌06 ప్రయోగం వైఫల్యానికి పాత క్రయోజనిక్‌ ఇంజన్‌ను వినియోగించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. వైఫల్యానికి కారణాలు తెలుసుకోడానికి ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌, ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ సంస్థ ప్రధాన సెంటర్లో శాస్త్రవేత్తలతో శనివారం సమావేశమయ్యారు. మూడేళ్ల క్రితం రష్యా నుంచి క్రయోజనిక్‌ ఇంజన్లను ఇస్రో కొనుగోలు చేసింది. కేవలం పరీక్షల ప్రయోగాల కోసం తెచ్చిన ఇంజన్లను ప్రస్తుత ప్రయోగానికి ఉపయోగించారు. ఈ విషయం ప్రజాశక్తి ఈనెల 20వ తేదీనే ...........

హీరో నెగెటివ్‌ పాత్రలూ చేయాలి

'నాగవల్లి' చిత్రం గురించి మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ నేడు ప్రధాన సమస్య అయిన రైతుల గురించి స్పందించడం విశేషం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. ప్రకృతివైపరీత్యాలు సందర్భంగా ఆదుకునే పరిశ్రమ రైతుల కోసం ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉందని పరుచూరి.....

ఫోన్‌ట్యాపింగ్‌ సామర్ధ్యం పెంచుకోండి : ఆపరేటర్లకు ప్రభుత్వ ఉత్తర్వులు

కోరుకున్న ఫోన్ల ట్యాపింగ్‌ చేసే విధంగా ట్యాపింగ్‌ సామర్ధ్యం పెంచుకోవాలంటూ మొబైల్‌ ఆపరేటర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాపితంగా కనీసం 70లక్షల ఫోన్లను దశల వారీగా ట్యాపింగు చేసేందుకు వీలుగా సాంకేతిక సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్పొరేట్‌ లాబీయిస్టు నీరారాడియా టేపుల లీకేజీ నుంచి తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సమర్ధించుకుంటోందనడానికి ఈ ఉత్తర్వులు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ ఉత్తర్వుల ఫలితంగా మొబైల్‌ ఆపరేటర్లు విధిగా సాంకేతిక సామర్ధ్యం పెంచుకోవాల్సిన అనివార్య పరిస్థితిని కల్పించింది. తద్వారా వాటిపై అదనపు ఆర్ధిక భారాన్ని మోపింది. ప్రస్తుతం ఒక్కో ఆపరేటర్‌, ఆయా సర్వీసు ప్రాంతంలో.......

25, డిసెంబర్ 2010, శనివారం

ఆత్మాహుతి బాంబర్‌గా నియమితులైన కుమార్తెను హత్య చేసిన తండ్రి

ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదాలో ఆత్మాహుతి బాంబర్‌గా తన కుమార్తె నియమితులైనట్లు తెలుసుకున్న తండ్రి, ఆమెను హత్య చేశాడు. పురుషులతో పోల్చితే పోలీస్‌ చెక్‌పాయింట్ల నుంచి ముస్లిం మహిళలు సులభంగా తప్పించుకుంటారన్న ఆలోచనతో ఆల్‌ఖైదా సంస్థ వారిని ఆత్మాహుతి దళాల్లో నియమించుకుంటోంది. ఆత్మాహుతి బాంబర్లను..........

దూరమవుతున్న సినిమా

సగటు ప్రేక్షకుడికి సినిమా దూరమవుతోంది. 2010ని పరిశీలిస్తే ఇటువంటి ఉదంతాలు కన్పిస్తున్నాయి. పెద్ద సినిమాలను ఎక్కువ ధియేటర్లు వేయడం ఒక భాగమైతే, సినిమా క్రేజ్‌ను బట్టి ఫ్యాన్స్‌ ముసుగులో కొందరు బెనిఫిట్‌ షోలు ప్రదర్శించి టిక్కెట్లను ఎక్కువధరకు.......

గ్రీటింగ్‌ కథ...!

కొత్త వత్సరం వస్తుందనగానే గ్రీటింగ్‌ల హడావుడి మొదలవుతుంది. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం గురించి అయితే వేరే చెప్పక్కర్లేదు. గ్రీటింగ్‌కార్డులైతే వారం ముందునుండే పంపడం మొదలుపెడతాం. రాను రాను గ్రీటింగ్‌ కార్డులు స్థానే వెబ్‌ గ్రీటింగ్స్‌, ఎస్‌ఎంఎస్‌ గ్రీటింగ్స్‌ వచ్చ్చాయి. అయినప్పటికీ ఇప్పటికీ కొందరు గ్రీటింగ్‌ కార్డులు పంచేవారూ పంపేవారూ ఉన్నారు. మున్ముందు ఈ గ్రీటింగ్‌ కార్డులు అంతరించిపోయి, కేవలం వెబ్‌ గ్రీటింగ్‌లు, ఎస్‌ఎంఎస్‌ గ్రీటింగ్‌లు మాత్రమే మిగిలినా ఆశ్చర్యపడాల్సిన.........

వెనిజులా మహిళల జీవితాలు గణనీయంగా మెరుగుదల

యోలీ ఫెర్నాండెజ్‌ వెనిజులాలోని వలెసినా నగరంలో నివశిస్తుంటారు. అధ్యక్షుడు హ్యుగో ఛావెజ్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ సోషలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ వెనిజులా (పిఎస్‌యువి) సభ్యురాలిగా వున్న ఆమె మిషన్‌ మెర్కాల్‌లో పనిచేస్తున్నారు. ఈ సంస్థ పేద ప్రజలకు సబ్సిడీ ధరలకు ఆహారాన్ని అందచేస్తుంటుంది. వెనిజులాలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో మహిళలు పోషిస్తున్న పాత్రపై యోలీ ఫెర్నాండెజ్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు...

అద్భుతంగా నటించానని ఎప్పుడూ అనిపించలేదు...


'షూటింగ్‌లో ఉండగా 2008లో భుజం వద్ద గాయమైంది. ఆ నొప్పి తట్టుకోలేకపోయాను. గత సంవత్సరమే శస్త్రచికిత్స జరిగింది. దానికి సంబంధించి ట్రీట్‌మెంట్‌ పొందుతున్న సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యా. దాన్నుంచి ఇప్పుడు పూర్తిగా బయటపడ్డా. చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. కొన్ని విషయాల్లో నా మనసులోని భావాల్ని స్పష్టంగా బయటికి చెప్పలేకపోయా'నని అంటున్నారు బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ఖాన్‌. కెరీర్‌ కొనసాగిన తీరు వివరిస్తూ, 2011లో రాబోయే చిత్రాల గురించి ఇలా తెలుపుతున్నారు...

జాతీయ నాయకుల విజ్ఞప్తితో బాబు దీక్ష విరమణ

రైతు సమస్యలపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన నిరవధిక దీక్షను శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విరమించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సిపిఎం, సిపిఐ, ఐఎన్‌ఎల్‌డి, జెడి(ఎస్‌),జెడి(యు), ఎఐఎండికె, ఎండిఎంకె, ఎజిపి, ఆర్‌ఎల్‌డి, పార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలకు చెందిన నేతలు నిమ్స్‌లో దీక్ష చేస్తున్న చంద్రబాబుకు కొబ్బరి నీళ్లిచ్చి దీక్ష విరమింపజేశారు. శనివారం నిమ్స్‌ నుండి బాబు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.

మహిళా ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది : బృందాకరత్‌

 

బృందాకరత్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె అన్యాయాన్ని నిలదీసి అడగగల సత్తా, ప్రజలను కూడదీయగల శక్తి వున్న సమర్థురాలు. పోరాటాలే ఊపిరిగా సాగుతూ... రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బృందాకరత్‌ రాజ్యసభ సభ్యురాలు కూడా! తనపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించాల్సిందీ, పోరాడాల్సిందీ స్త్రీయే అంటారామె. సమాజంలో మహిళ ఎదుర్కొంటున్న అసమానతలు రూపుమాపాలంటే స్త్రీ ఉద్యమించడమే మార్గమని... అందుకు మహిళలంతా ఏకమవ్వాలనేది ఆమె.........

రాజకీయంగా అసాధ్యం : యుఎస్‌కు తన అప్పగింతపై అసాంజే

బ్రిటిష్‌ ప్రధాని కామెరూన్‌ చేతు ల్లోనే తన భవిష్యత్తు ఉందని, అయితే తనను అమెరికాకు అప్పగించడం రాజకీయంగా అసాధ్యమని వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే అన్నాడు. తనపై గూఢచర్య ఆరోపణలకు సంబంధించి అసాంజే ఈ విధంగా స్పందించాడు. ఎల్లింగ్‌హామ్‌ హాల్‌లో తనంతట తానుగా గృహనిర్బంధంలో ఉంటున్న ఆయన గార్డియన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.........

సిడబ్ల్యుజి కమిటీ సభ్యుల హత్యకు కుట్ర!

అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం తీహార్‌ జైలులో వున్న కామన్వెల్త్‌ క్రీడల (సిడబ్ల్యుజి) నిర్వహణా కమిటీ సభ్యులిద్దరిని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై స్వయంగా దర్యాప్తు జరపాలని ఇక్కడి కోర్టు నిర్ణయించింది. అత్యంత పటిష్ట భద్రత కలిగిన ఈ జైలులో వున్న సిడబ్ల్యుజి కమిటీ సభ్యులను హత్య చేసేందుకు బయటి నుండి కొందరు తమకు ఆయుధాలు అందచేశారని ప్రస్తుతం ఈ జైలులో విచారణ ఖైదీలుగా వున్న ఇద్దరు వ్యక్తులు.......

24, డిసెంబర్ 2010, శుక్రవారం

దాల్‌ మస్కా

 


రాజ్మా: 100 గ్రా, మినుములు: 50 గ్రా, టమాటా సాస్‌: 4 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు: 100 గ్రా, నూనె: 50 గ్రా, అల్లం వెల్లుల్లి : 2 టేబుల్‌ స్పూన్లు, కారం: టీ స్పూను, పసుపు: చిటికెడు, గరంమసాలా: చిటికెడు, జీడిపప్పు: టేబుల్‌ స్పూను, గసగసాలు: టేబుల్‌స్పూను, ఆరెంజ్‌ కలర్‌: పావు టీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, వెన్న: ఒకటిన్నర టేబుల్‌ స్పూను.......

కొత్తదనంతో... ప్రేమకావాలి

సాయికుమార్‌ తనయుడు ఆది కథానాయకునిగా పరిచయమవుతున్న సినిమా 'ప్రేమకావాలి'. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌, మాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అచ్చిరెడ్డి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. టాకీతోపాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మిగిలిన మూడు పాటలను విదేశాల్లో చిత్రిస్తామని అచ్చిరెడ్డి తెలియజేశారు. ఆది ఎంపిక గురించి చెబుతూ...'సినిమా చేసే సమయంలోనే ఆది పుట్టినరోజు రావటం........

మనిషిగా విజయం

మన దేశంలోనంటే వందలాది పండుగలు, ఏడాదికి బోలెడన్ని సెలవులు వున్నాయి కానీ, పాశ్చాత్యదేశాల్లో క్రిస్‌మస్‌ మాత్రమే పెద్ద పండుగ. పండుగంటే కేవలం కొత్తదుస్తులు, పిండివంటలు మాత్రమే కాదు. ప్రతి పండుగ వెనుకా ఏదో ఒక పరమార్థం వుంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, ఆ పండుగరోజే కాదు, జీవితమే సఫలమూ..! మరి క్రిస్‌మస్‌నుండి ఏం నేర్చుకుందాం అని ప్రశ్నించుకుంటే...

మెయిన్స్‌ నెగ్గాలంటే... ప్రణాళిక, పట్టుదల రెండూ అవసరం

గ్రూప్‌-1 ఫలితాలు వెలువడ్డాయి. అర్హత సాధించిన వాళ్లంతా మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిలబస్‌లో ముఖ్యమైన విభాగాలచడం చాలాముఖ్యమైంది. ఎపిపిఎస్‌సి కోణంలో ఎలాంటి ప్రశ్నలు రావొచ్చన్నది ఊహించడం, సొంతంగా ప్రశ్నలు సిద్ధం చేసుకొని, సమాధానాలు రాయడాన్ని సాధన చేయడం అత్యంత కీలకమైంది. మెయిన్స్‌ సంబంధించిన.....

అసలు సిసలు భారత రత్న సచిన్‌

వారిద్దరూ వారివారి రంగాల్లో లెజెండ్‌లే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఏమాత్రం ప్రశంసించేందుకు అవకాశం లభించినా దానిని వారు వదులుకోరు. వారే సినీ గానకోకిల లతా మంగేష్కర్‌, క్రికెట్‌లో ఆధునిక డాన్‌ సచిన్‌ టెండూల్కర్‌. సచిన్‌ వంటి సాటిలేని మేటి కుమారుడు కావడం తన అదృష్టమని లతా మంగేష్కర్‌ కొనియాడారు. దేశంలో ఎంతమంది మేటి క్రీడాకారులను తయారుచేసినప్పటికీ సచిన్‌కు సాటి మరొకరు ఉండబోరని, అతడికి అతడే సాటి అని లత......

ఒక్క రూపాయీ పెంచేదిలేదు : అఖిలపక్షంలో సిఎం

రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజికి అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి తెగేసి చెప్పారు. సచివాలయంలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరింత మెరుగైన ప్యాకేజి కావాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. కనీస మొత్తంగా 8వేల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు చెల్లించాలన్న విజ్ఞప్తికి సైతం తిరస్కారమే.........