30, నవంబర్ 2010, మంగళవారం
ఆలోచనను ఆచరణలో పెడితే..!
25 ఏళ్ల సార్వతిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అనుభవాలు ఆలోచనలు
ప్రధాన లక్ష్యాలు
*మూడు ప్రధాన లక్ష్యాలతో మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.1990 నాటికి దేశంలోని ఏడాదిలోపు పిల్లల్లో 85 శాతం మందికి ఒక మోతాదు బిసిజి టీకా, మూడు మోతాదుల ఓరల్ పోలియో, మూడు మోతాదులు డిపిటి, ఒక మోతాదు తట్టు సూది అందించడం. 100 శాతం గర్భవతులు టెటనస్ టాక్సాయిడ్తో రక్షించడం......
పేలిన జ' గన్ '
కాంగ్రెస్లో 'గన్' పేలింది. వైఎస్ తనయుడు, కడప ఎంపి జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం లోక్సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. లేఖలో అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాజీనామాను లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. తనయుడి బాటలోనే వైఎస్ సతీమణి విజయలక్ష్మమ్మ నడిచారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి.....
వైఫల్యాన్ని నిబ్బరంగా ఎదుర్కోవాలి : రామానాయుడు
మరిన్ని చిత్రాలు చేస్తా...- జయసుధ
29, నవంబర్ 2010, సోమవారం
వైఫల్యాన్ని నిబ్బరంగా ఎదుర్కోవాలి
నడుస్తున్న చరిత్ర గురించి వార్తలు ఇచ్చి విశ్లేషించవలసిన పాత్రికేయులు, సంపాదకులు తమ స్థాయిని మరచి కార్పొరేట్ యుద్ధంలో వార్తాహరులుగానూ, లేఖకులుగానూ మారిపోయారు. ఈ మొత్తం కథలో భారతీయ జనతా పార్టీకి దగ్గరవాడైన రంజన్ భట్టాచార్య కూడా ప్రముఖ పాత్రనే వహించాడు. భారతదేశం మరో బనానా రిపబ్లిక్గా మారుతున్నదంటూ........
1న కొత్త మంత్రివర్గం
రాష్ట్ర నూతన మంత్రివర్గం బుధవారం (డిసెంబర్ 1న) కొలువు తీరనుంది. కేబినెట్ కూర్పుపై రెండ్రోజులుగా హస్తినలో కసరత్తు పూర్తి చేసిన అనంతరం, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈ విషయాన్ని వెల్లడిం చారు. మంత్రివర్గ జాబితా రూపకల్పనలో ఆదివారమంతా ఆయన బిజీగా గడిపారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమైన అనంతరం ఇక్కడి ఎపి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. '
సలహాలు ఇక చాలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఇక ఇంటిదారి పట్టనున్నారు. ఇప్పటివరకు కేబినెట్ హోదాలో వారు బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 11 మంది సలహాదారులున్నారు. వీరిలో కెవిపి రామచంద్రరావు, పీటర్హసన్, సిసిరెడ్డి, సోమయాజులు, స్టాన్లీ, అగర్వాల్, సిఎస్రావు ముఖ్యులు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సలహాదారులను నియమించుకున్నారు.
అమెరికా గుట్టురట్టు
అమెరికా గుట్టు రట్టయింది. వివిధ దేశాల్లోని తన దౌత్యాధికారులకు అమెరికా పంపిన ఆదేశాలకు సంబంధించిన 2,50,000కు పైగా కీలక రహస్య పత్రాలు ఆదివారం వికిలీక్స్ విడుదల చేసింది. గార్డియన్ తదితర అంతార్జాతీయ మీడియా ద్వారా ఆ సంస్థ ఈ పత్రాలను బయటపెట్టింది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా దౌత్య సంక్షోభంలో కూరుకుపోయేటట్లుగా ఈ పత్రాలున్నాయని నిపుణులు అంటున్నారు.
సత్కరించనున్న తెలుగు సినీ పరిశ్రమ
మూవీ మొఘల్ రామానాయుడ్ని తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించనుంది. దాదా ఫాల్కే పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలు చేసినవారికి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేస్తుంది. సత్కరించే విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీ మోహన్ తెలిపారు. హోటల్ నోవాటెల్లో డిసెంబర్ 6న కార్యక్రమాన్ని జరపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవనున్నట్టు సమాచారం.
గౌహతిలో 'విరాట్' స్వరూపం
ఉచిత స్కూలు యూనిఫాం కోసం జనతా పథకమే శరణ్యం
ఉపాధిపై ప్రదాని కప్పదాటు
- ఎన్ఎస్ఎస్ఒ సర్వే ప్రకారం 2007 నాటికి దేశంలో నిరుద్యోగం 2.8 శాతం మాత్రమే. కానీ కార్మిక బ్యూరో నివేదిక ప్రకారం అది 9.4 శాతానికి చేరింది. అంటే దేశంలో సుమారు 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు.
- 2007 నాటికి మొత్తం ఉపాధి కల్పనలో 67 శాతం వ్యవసాయరంగంలోనే ఉంటే 2009 నాటికి వ్యవసాయ రంగ ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ రంగం కేవలం 45 శాతం మందికి మాత్రమే ఉపాధి..............
- 2007 నాటికి మొత్తం ఉపాధి కల్పనలో 67 శాతం వ్యవసాయరంగంలోనే ఉంటే 2009 నాటికి వ్యవసాయ రంగ ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ రంగం కేవలం 45 శాతం మందికి మాత్రమే ఉపాధి..............
28, నవంబర్ 2010, ఆదివారం
నైపుణ్యమేకాదు సమయపాలనా కావాలి
వీడని సస్పెన్స్
రాష్ట్ర మంత్రివర్గం కూర్పు పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆదివారానికి ఈ కసరత్తు పూర్తవుతుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కు మార్రెడ్డి చెప్పారు. అదే విధంగా మంత్రివర్గంలో కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్య మంత్రిగా ఎంపికైన తర్వాత కిరణ్కుమార్ రెడ్డి తొలిసారి ఢిల్లీ వచ్చారు. మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం సూచనలు తీసుకునే క్రమంలో రోజంతా బిజీబిజీగా.......
ఒబామా ఇప్పుడు అత్యంత ప్రమాదకారి : ఫైడల్ కాస్ట్రో
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అత్యంత ప్రమాదకారిగా ఉన్నట్లు క్యూబా విప్లవ నేత, కమ్యూనిస్టు దిగ్గజం ఫైడల్ కాస్ట్రో తెలిపారు. ఒబామా చురుకైన వ్యక్తేగానీ ఇప్పుడాయన కూడా పోటీ పడబోతున్నందున ప్రస్తుతం అత్యంత ప్రమాదకారిగా ఉన్నారని లాటిన్ అమెరికా మేధావులతో జరిగిన సమావేశంలో కాస్ట్రో పేర్కొన్నట్లు గ్రాన్మా పత్రికలో శుక్రవారం ప్రచురితమైన..........
27, నవంబర్ 2010, శనివారం
భళా భారత్
'జగ'డమే
ముఖ్యమంత్రి మారినా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం సమసిపోలేదు. ఆ మంట రగులుతూనే ఉంది. అది చల్లారే ఆనవాళ్లు ఇప్పట్లో కనిపించడంలేదు. సిఎంగా కిరణ్కుమార్రెడ్డి ప్రమాణస్వీకారం చేసినా ఆయనకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పలేదు. బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చినా మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు అభినందించినా ఆయన మాటమాత్రంగానైనా.....
ఆ..రేంజ్...అందుకోలేదు
ఢిల్లీలో పైరవీల జోరు
26, నవంబర్ 2010, శుక్రవారం
నాలుగు స్వర్ణాలతో ధగధగ ( *మహిళల, పురుషుల కబడ్డీలో టైటిల్స్... *బాక్సర్ విజేందర్ విజయం... *4×400 రిలేలో మహిళలు బంగారం... *ఆసియాడ్లో భారత్ రికార్డు
ఇక మీ మొబైల్ నంబర్ మార్చక్కర్లేదు !
నటసార్వభౌముడి...ప్రస్థానం....
నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 60 ఏళ్ళ నటప్రస్థానంపై సీనియర్ పాత్రికేయుడు వినాయకరావు 'యుగానికి ఒక్కడు' అనే పుస్తకాన్ని రచించారు. దాని ఆవిష్కరణ హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, సి.నారాయణరెడ్డి, డి.రామానాయుడు, సీనియర్ నటి కృష్ణవేణి, కృష్ణంరాజు, ఆర్. నారాయణమూర్తి, ఎన్.ఆర్.అనురాధాదేవి, చలపతిరావు.......
కిరణ్ ప్రమాణం
టన్నుకు రూ.2500 చెల్లించాలని కలెక్టరేట్ ముట్టడి
రాజానెందుకు ప్రశ్నించలేదు?
అగ్రరాజ్యంలో ఆకలి కేకలు
పాటల్లో తెలుగమ్మాయి
భారత్-జపాన్ల సంయుక్తాధ్యర్వంలో ఢిల్లీ-ముంబయిల మధ్య
వికాస్ 'గోల్డెన్' పంచ్
25, నవంబర్ 2010, గురువారం
కిరణ్కు కిరీటం
సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి పదవికి కొణిజేటి రోశయ్య రాజీనామా చేశారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయం నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు సమర్పించారు. రోశయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. నూతన ముఖ్యమంత్రిని నియమించే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రోశయ్యను గవర్నర్ కోరారు. రోశయ్యతో పాటు 33 మంది మంత్రులు రాజీనామా చేశారని రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ జీవో నం.663ను విడుదల చేశారు.
నితీష్కే బీహారీల పట్టం
బీహార్ ప్రజలు మళ్లీ నితీష్కుమార్కే పట్టం కట్టారు. బుధవారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జెడియు, బిజెపితో కూడిన ఎన్డీయే కూటమికి ప్రజలు తిరిగి పట్టం కట్టారు. మొత్తం 243 సీట్లున్న అసెంబ్లీలో ఆ కూటమికి 206 స్థానాలు లభించాయి. 2005లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే పాలక కూటమి గణనీయమైన రీతిలో సీట్లను పెంచుకుని నాలుగింట మూడొంతులకు పైగా మెజార్టీ సాధించింది. ఈ విజయంతో ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని, తమ .............
భారత వ్యవసాయంపై పెరగనున్న అమెరికా పట్టు
24, నవంబర్ 2010, బుధవారం
పేదరికాన్ని పెంచుతున్న వైద్య ఖర్చులు
అనారోగ్యం, భారీగా ఉన్న వైద్య బిల్లుల మూలంగా ఏటా పది కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) వార్షిక నివేదిక తెలిపింది. ఆ సంస్థ సార్వత్రిక వైద్య రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ విషయం పేర్కొంది. 'సార్వత్రిక వైద్య రక్షణ అనేది మెచ్చుకోదగిన లక్ష్యం. అదే సమయంలో అది సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయం' అని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ మార్గరెట్ ఛాన్ ఇక్కడ ఆ నివేదికను ప్రవేశపెడుతూ .........
ప్రారంభమైన వీర
రవితేజ కథానాయకుడిగా రమేష్వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'వీర' చిత్రం ప్రారంభమైంది. సాన్వి ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. బుధవారం ఆర్ట్గ్యాలరీలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించారు. ఈ సందర్భంగా నిర్మాత గణేష్ మాట్లాడుతూ, రవితేజ గత చిత్రాల్లోచేయని పాత్ర ఇది. సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్న ఈ కథను చాలా .........
సూపర్ చైనా
రోశయ్య రాజీనామాను ఆమోదించిన గవర్నర్
'మంచి పాములోడు' ఒబామా
షారుక్కు తెగ నచ్చింది...
సోమదేవ్కు మరో స్వర్ణం
భారత టెన్నిస్ క్రీడాకారుడు సోమదేవ్ దేవ్వర్మన్ ఆసియాడ్లో చరిత్ర సృష్టించాడు. ఆసియాడ్లో భారత్కు టెన్నిస్ సింగిల్స్లో తొలి స్వర్ణ పతకం సంపాదించిపెట్టాడు. సోమవారం నాడు సనమ్ సింగ్తో కలసి స్వర్ణ పతకం గెలుచుకున్న సోమదేవ్ మంగళవారం నాడు సింగిల్స్లో విజేతగా నిలిచాడు. మంగళవారం నాడు జరిగిన ఫైనల్లో 6-1, 6-2 తేడాతో ప్రపంచ నెంబర్ 44, ఈ క్రీడోత్సవాల్లో టాప్ సీడ్ డెన్నిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించి పసిడి పతకం గెలుచుకున్నాడు. పదహారవ.......
23, నవంబర్ 2010, మంగళవారం
ఒబామా పర్యటనతో ఒరిగిందేమిటి?
ప్రణయంలో ప్రళయం..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)