శుక్రవారం 19 నవంబర్ 2010

నమ్మినవాళ్లే కళ్లెర్రచేస్తే...

నేటి స్త్రీ చదువులో, ఉద్యోగాల్లో... ఎక్కడచూసినా విజయవంతంగా రాణిస్తోంది. ఎంతటి ఛాలెంజ్‌నైనా అవలీలగా నెట్టుకొచ్చేస్తోంది. ఇది ఒక కోణం మాత్రమే! మనమున్నది పురుషాధిక్య ప్రపంచంలో. స్త్రీ రాణింపును, స్వయం నిర్ణయాలనూ హర్షించలేని, ఆమోదించలేని సమాజంలో! లోకమెంత అభివృద్ధి చెందినా, ఎంతగా నాగరికత చెందుతున్నా పురుషుల మనస్తత్వాలు మారడంలేదు. స్త్రీ స్వశక్తితో తమకన్నా ఒక్క అడుగు ముందుకేస్తే....

చెరవీడిన స్వేచ్ఛ (గత శనివారం మయన్మార్‌లో పండుగ వాతావరణం. ఆ నివాసం చుట్టూ అపరిమిత జనసమూహం. ఇంటి చుట్టూ పరిచిన ముళ్లకంచెలు పటాపంచలు. అప్పటిదాకా కావలాకాసిన సాయుధ పహారా మటుమాయం.....)

  
గత శనివారం మయన్మార్‌లో పండుగ వాతావరణం. ఆ నివాసం చుట్టూ అపరిమిత జనసమూహం. ఇంటి చుట్టూ పరిచిన ముళ్లకంచెలు పటాపంచలు. అప్పటిదాకా కావలాకాసిన సాయుధ పహారా మటుమాయం. జనసందోహంనుండి వెల్లువెత్తిన హర్షాతిరేకాలు. నిత్యం సైనిక బూట్ల చప్పుళ్లతో విసిగిపోయిన ఆ ప్రాంతంలో నేడు ఉవ్వెత్తున ప్రజాకెరటం. నలుదిశలా నినాదాలు, జాతీయగీతాలాపనలు. వీటి నడుమ సంప్రదాయ దుస్తులు, తలలో పూలు... మందగమనం, మందస్మితంతో ఆ మహిళ నివాసం బయటకు

2జి స్కాం దద్దరిల్లిన పార్లమెంట్‌

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణంపై విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘా(జెపిసి)న్ని ఏర్పాటు చేయాలన్న పట్టును ప్రతిపక్షం విడిచిపెట్టకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. దీంతో పార్లమెంట్‌ ఉభయసభలూ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం రెండు సభల సమావేశాలూ ప్రారంభం అయిన వెంటనే జెపిసి డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ అన్ని పార్టీల సభ్యులూ వెల్‌లో గుమిగూడి నినాదాలు చేయటం ప్రారంభించారు. లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రవేశిస్తున్నట్లు మార్షల్స్‌ ప్రకటించిన వెంటనే బిజెపి సభ్యులు వెల్‌లో

ఇంజెక్షన్ల రూపంలో గర్భనిరోధక ఔషధాలుమహిళలకు ప్రాణాంతకం : బృందాకరత్

కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రజారోగ్య పథకంలో భాగంగా మహిళలకు ఇంజక్షన్ల రూపంలో గర్భనిరోధక ఔషధాలు అందచేయాలన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదన మహిళలకు ప్రాణాంతకంగా మారుతుందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు బృందాకరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరుతూ ఆమె కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి గులాంనబీ........

అమెరికా ఉచ్చులో పడుతున్న భారత్‌


అమెరికా నుంచి ఎంత ఎక్కువగా సైనిక పరికరాలను భారతదేశం స్వీకరిస్తుందో అంతగా అమెరికా మిత్రమండలిలోకి భారత్‌ వెళ్ళిపోతుంది. అంతగా అది సార్వభౌమత్వాన్ని కోల్పోతుంది. భారత్‌-అమెరికా సంబంధాలలో వాణిజ్యాంశాలతో కూడిన వ్యూహాత్మక, సైనిక వ్యవహారాలు ఆధిపత్యం వహించాలని బుష్‌ కోరుకున్నాడు. కాగా దేశీయంగా మాంద్యం నెలకొనివున్న పరిస్థితిలో సైనిక పారిశ్రామిక సంబంధాలను ఒబామా కోరుతున్నాడు.

ఓయు ఉద్రిక్తం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపో యారు. ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగడం, పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడం, దీంతో విద్యార్థులు

ఓదార్చడానికి ఒకరుండాలి...( భన్సాలీ )

స్వేచ్ఛగా విహరిస్తున్న ఓ మెజీషియన్‌ను విధి వక్రిస్తుంది. కాళ్లూ, చేతులతో ఎన్నో అద్భుతాలు చూపిన ఈ మనిషి, పక్షవాతం వచ్చినవాడిలా కుర్చీకే పరిమితమవుతాడు. మరి అతని దు:ఖ్ఖాన్ని ఎవరు పంచుకోవాలి. దానికి ఒకరు కావాలి. అదే గుజారిష్‌.

2జి స్కాం దద్దరిల్లిన పార్లమెంట్‌

 
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మెన్స్‌ఫోర్‌, మెన్స్‌లైట్‌వెయిట్‌ ఫోర్‌ ఈవెంట్స్‌లో భారత రోవర్లు చరిత్ర సృష్టించారు. 12 ఏళ్ల తరువాత మొట్టమొదటి సారిగా భారత్‌కు రెండు వెండి పతకాలను సాధించి పెట్టారు. ఆరో రోజైన గురువారం మెన్స్‌ ఫోర్‌ విభాగంలోని రజిత పతక విజేతలుగా భారత్‌కు చెందిన అనిల్‌కుమార్‌, సాజీథామస్‌, రంజిత్‌సింగ్‌, జెనిల్‌ కృష్ణన్‌లు నిలిచారు. ఆతిథ్య దేశం చైనా బంగారు పతకాన్ని ఎగరేసుకుపోగా మూడవ స్థానంలో ఉజ్బెకిస్తాన్‌ కాంస్య పతకాన్ని సాధించింది. లైట్‌వెయిట్‌


2జి స్కాం దద్దరిల్లిన పార్లమెంట్‌

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణంపై విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘా(జెపిసి)న్ని ఏర్పాటు చేయాలన్న పట్టును ప్రతిపక్షం విడిచిపెట్టకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. దీంతో పార్లమెంట్‌ ఉభయసభలూ శుక్రవారానికి వాయిదా

2014 తరువాతా ఆఫ్ఘన్‌లోనే : నాటో

నాటో దళాలు తమ గడువు తేదీని దాటి 2014 తరువాత కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో పోరు సలుపుతూనే ఉంటాయని నాటో ఉన్నతస్థాయి అధికారి ఒకరు చెప్పారు. 2014 నాటికి అధికారాన్ని ఆఫ్ఘన్‌ దళాలకు బదిలీ చేయాలనేది ప్రస్తుత లక్ష్యంగా ఉంది. దళాలను తగ్గించాలని, ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి బాధ్యతలు బదిలీ చేయాలనే ప్రణాళిక ఉన్నప్పటికీ వచ్చే దశాబ్దంలో కూడా అమెరికా నేతృత్వంలో సైనిక చర్యలు కొనసాగే అవకాశమున్నట్లు తాజాగా సూచనలు వెలువడ్డాయి. 2014 చివర అనేది గడువు కాదని నాటో అధికారి మార్క్‌ సెడ్‌విల్‌ చెప్పారు. 'అది లక్ష్యం మాత్రమే. అయితే కచ్చితంగా జరుగుతుందని కాదు' అని ఆయన విలేకరులకు చెప్పారు. అధికారాల బదిలీ వచ్చే సంవత్సరం ప్రారంభంలో మొదలవు

ఇర్దా పరిశీలనలో ఎన్‌ఎవి-గ్యారెంటీడ్‌ బీమా ఉత్పత్తులు

జీవిత బీమా ఉత్పత్తుల తరువాత నికర ఆస్తి విలువ (నెట్‌ ఎస్సెట్‌ వాల్యూ--ఎన్‌ఎవి) అధికంగా హామీ యిస్తున్న యూనిట్‌ ఆధారిత బీమా ఉత్పత్తులపై (యూలిప్స్‌) నియంత్రణదారు దృష్టిసా రించింది. ఎన్‌ఎవిలను హామీ యిచ్చే యూలిప్స్‌ విషయమై రెండు జీవిత బీమా సంస్థలను బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఇర్దా) ప్రశ్నించింది. ఒక జీవిత

గ్రూప్‌- 1,2, జెఎల్‌ పోటీ పరీక్షల కోసం అంబేద్కర్‌ పేర్నొన్న అత్యంత ప్రముఖ అధికారి

37.ఈ క్రిందివానిలో సరిగా జతపడినది ఏది? ఎ. బల్వంత్‌రారు మెహతా కమిటీ - 1980 బి. జి.వి.కె.రావు కమిటీ - 1982 సి. సింఘ్వీ కమిటీ - 1986 డి. హనుమంతరావు కమిటీ- 1985 38.పంచాయతీరాజ్‌ విధానం మన దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో అమలుపర్చబడింది.,...