అమెరికా దురహంకారం మరోసారి బట్టబయలయింది. భారత రాయబారి మీరాశంకర్ను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు దారుణంగా అవమానించారు. జాక్సన్ ఎవర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా ఖండించింది. అమెరికన్ అధికారుల వైఖరి తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి