టాప్ సీడ్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా ఇక్కడ జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు దూరమైంది. రెండో సీడడ్ కుసుమస్తుతితో సహా అనేక మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. హాంకాంగ్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని మంగళవారం నగరానికి వచ్చిన సైనా లేకపోవడం ఈ టోర్నీలో పెద్ద వెలితేనని చెప్పవచ్చు. హాంకాంగ్ టోర్నమెంట్లో ఆడుతుండగా ఆమె.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి