.

8, డిసెంబర్ 2010, బుధవారం

రైతు నెత్తిన మరో పిడుగు

 వాయు'గండం' రూపంలో కోస్తా రైతాంగంపై మరో పిడుగు పడింది. సోమవారం నుంచీ కురుస్తోన్న వానలకు కోస్తా వ్యవసాయరంగం అస్తవ్యస్తమైంది. వర్షాలకు ఆరుగురు మృతి చెందారు. ఓ మహిళ గల్లంతయింది. నెల్లూరులో పెన్నా వారధి కాఫర్‌ డ్యాము మళ్లీ కొట్టుకుపోయింది. కోస్తా జిల్లాలన్నింటా చిన్నవాగులు కూడా పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోస్తాలో పలుచోట్ల 60 శాతం వరి పంట ఇంకా పొలాల్లోనే ఉంది. ఐదారు రోజులుగా వరి కోతలు.....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి