.

17, డిసెంబర్ 2010, శుక్రవారం

కన్నవారే ఖైదు చేశారు

కడుపుతీపి కడు గొప్పది. ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కినది. బిడ్డలకోసం కన్నవారు ఏమైనా చేస్తారనేది లోకప్రశస్తిగాంచిన వాస్తవం. పిల్లల సంతోషంకోసం తల్లిదండ్రులు ఎంతైనా శ్రమిస్తారనేది కాదనలేని సత్యం. అలాంటి నమ్మకానికి తూట్లుపొడిచే సంఘటనలు నేటి సమాజపు చీకటి గాయాలు ా. గుడ్డిగా నమ్మిన విశ్వాసంకోసం పేగుబంధాన్ని విస్మరించి ప్రాణాలు తోడే కర్కశ హృదయులు నేడెందరో. అందుకు కారణం 'పరువు' అనే భూతం. కులప్రతిష్ట, కుటుంబ పరువు అని ప్రాకులాడుతూ రక్తమాంసాలు హరిస్తున్నవి 'కుల దురహంకార హత్యలు'. ఆ దౌష్ట్యానికి బలికాబోయినా వెనుకంజవేయక... ధైర్యంగా ఎదుర్కొన్న హర్యానాకు చెందిన పానిపట్‌ నివాసి ముకేష్‌ మల్లిక్‌ జ్ఞాపకాలే ఇవి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి