.
3, డిసెంబర్ 2010, శుక్రవారం
పట్టణ సంస్కరణలు పేదలకు భారాలు - సంపన్నులకు సదుపాయాలు
కేంద్రం జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ( జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం) పథకంలో తొలుత హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తరువాత దశలో ఇతర పట్టణాలకు విస్తరింపజేస్తామన్నది. ఈ సంస్కరణలతో పట్టణాల రూపు రేఖలే మారిపోతాయని చెప్పింది. పౌరసదుపాయాలకు కరువే ఉండదని నమ్మబలికింది. కాని గత ఐదేళ్ళ అనుభవం చూస్తే అంతా తలకిందులైంది. నిధుల ఆశచూపి ప్రపంచ బ్యాంకు షరతులు రుద్దింది. పట్టణ ప్రజల జీవితాలను..................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి